కామేపల్లి, వెలుగు : మండలంలోని పండితాపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. ఇరువర్గాల్లోని సభ్యులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు తారసపడ్డారు. వారి మధ్య తొలుత చిన్నగా మొదలైన గొడవ చివరికి కొట్టుకునేంతవరకు వెళ్లింది. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బండి ఉపేందర్, బండి నాగరాజు, బొమ్మగాని పిచ్చయ్య, జమాలి రాకేశ్, బుడిగే సీతకు తీవ్ర గాయాలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చల్లా లాలయ్య, చల్లా హరి, చల్లా సులోమన్, చల్లా అప్పారావు కూడా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
- ఖమ్మం
- April 10, 2024
లేటెస్ట్
- కేసీఆర్ ప్రచారంపై నిషేధం కుట్రలో భాగమే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- అవేవా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- దేశంలో రూ.500 పెరిగిన బంగారం ధర
- జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- తెలంగాణలో మూడ్రోజులు భగభగ .. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం 37 శాతం డౌన్
- మెదక్లో ట్రయాంగిల్ ఫైట్.. రసవత్తరంగా పోరు
- అమిత్ షా ఫేక్ వీడియో |KCR - Kavitha Bail |BRS New Sentiment | గడ్డం వంశీ - సింగరేణి | V6 తీన్మార్
- ఓటర్లు పెరుగుతున్నా .. ఓటింగ్ పెరగట్లే
- మట్టి కుండ..సల్లగుండు..సమ్మర్ సీజన్ లో ఫుల్ గిరాకీ
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..