హైదరాబాద్ లో 40 వేల మంది రోహింగ్యాలుంటే కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రులు టూరిస్టుల్లాగా వచ్చి…తమషా చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులకు హైదరాబాద్ లో ఏం పని అని… తమ ప్రాంతాల్లోని అభివృద్దిని వాళ్లు చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ వాళ్లను చూస్తుంటే…గోసవుతుందని వాళ్ల మేనిఫెస్టోను చూస్తే నవ్వొస్తుందన్నారు. కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏమి తెలుసని…దమ్ముంటే రోహింగ్యాలను దేశం నుంచి బహిష్కరించాలన్నారు.
టూరిస్టుల్లాగా వచ్చి…తమషా చేస్తున్నారా
- తెలంగాణం
- November 25, 2020
లేటెస్ట్
- కుక్కల దాడిలో రెండు చుక్కల దుప్పులు మృతి
- గోమాస శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకో : చల్లా రాంరెడ్డి
- బి.వెంకట్కు ఉత్తమ కవి అవార్డు
- అల్కరాజ్, రబ్లెవ్ బోణీ
- టెల్ అవీవ్పై మిస్సైల్ ప్రయోగించాం : హమాస్
- శ్రీహరికి సిల్వర్
- సింధు రన్నరప్తో సరి
- ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 5 ఐపీఓలు
- కర్మాకర్ గోల్డెన్ హిస్టరీ
- వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో కామెడీ డ్రామా మూవీ
Most Read News
- Video Viral: బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. వేప చెట్టుకు.. మామిడి కాయలు.. ఎక్కడంటే...
- వైన్, విస్కీ, రమ్ , బీర్ .. వీటిలో ఏది బెటర్.. ఏది హానికరం..
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- కరీంనగర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
- జూ పార్క్ కు పోటెత్తిన హైదరాబాద్ వాసులు.. ఒక్కరోజే 30వేల మంది విజిట్
- మద్యం సేవించడానికి కూడా ఆచారాలున్నాయి.. మందుబాబులకు తెలియని నిజం ఇదే..
- Weather update: రెమల్ తుఫాన్... రెడ్ అలర్ట్.. బెంగాల్, ఒడిశా అల్లకల్లోలం
- Netflix Most Watched Movies: నెట్ఫ్లిక్స్..ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాలు..వెబ్ సిరీస్లు ఇవే..
- T20 World Cup 2024: కోహ్లీ పట్ల బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ.. అమెరికా వెళ్లకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్
- Good Health: కివి తింటే లక్ష లాభాలు.. భలే నిద్ర.. మస్తు ఆరోగ్యం..