ఉమ్రాన్ మాలిక్ (4/28) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో ఉమ్రాన్ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్ కూడా రనౌట్ కావడంతో ఈ ఓవర్లో పంజాబ్ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.
TEAM HAT-TRICK! Maiden over, and 4️⃣ wickets in that last over ??
— SunRisers Hyderabad (@SunRisers) April 17, 2022
We will chase 152 to win this one! #PBKSvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL