బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మూడు దశల వారీగా జరిగి ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రెండో దశలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. మెత్తం 94 అసెంబ్లీ స్థానాలకు గాను 17 జిల్లాల్లో 41,362 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమీషన్. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ మాట్లాడుతూ..మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థిగా భావిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(రాఘోపుర్), ఆయన సోదరుడు తేజ్ప్రతాప్ యాదవ్(హసన్పుర్) పోటీ చేస్తున్నారు. రాఘోపుర్ నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యఅవుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ అలయన్స్ అభ్యర్ధులు ఏ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసినా గెలుస్తారని బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ జోస్యం చెప్పారు.
నా కొడుకే ముఖ్యమంత్రి
- దేశం
- November 3, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు