హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ర్టీమ్) ఎంట్రెన్స్ ఎగ్జామ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు 8 సెషన్లలో ఈ ఎగ్జామ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 1,43,165 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయనున్నారు. వీరి కోసం తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 9,10,11,14 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. కరోనా రూల్స్ మేరకు ఎగ్జామ్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. స్టూడెంట్లు శానిటైజర్లు, మాస్కులు వెంట తెచ్చుకోవచ్చన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ స్ర్టీమ్ కు ఈ నెల 28,29 తేదీల్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. కరోనా లక్షణాలు లేవని స్టూడెంట్స్ముందే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
నేటి నుంచే టీఎస్ ఎంసెట్
- ఆంధ్రప్రదేశ్
- September 9, 2020
లేటెస్ట్
- కెనడాలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు.. భారత్ సీరియస్
- అత్యధికంగా సికింద్రాబాద్ ఎంపీకి 45 మంది పోటీ
- Krishnamma Pre Release Event: తెలుగు ఇండస్ట్రీలో గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్..ఒకే వేదికపై ఐదుగురు స్టార్ డైరెక్టర్స్
- చంద్రబాబు నిర్మించింది అమరావతి కాదు.. భ్రమరావతి: వైఎస్ షర్మిల
- పబ్లో యువకులపై కత్తితో దాడిచేసిన బౌన్సర్
- KKR vs DC: బ్యాటర్ అవతారమెత్తిన కుల్దీప్.. కోల్కతా టార్గెట్ 154
- తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- Spirit: ప్రభాస్ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!
- రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్