 
                                    2020 సంవత్సరానికి గానూ.. తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. గవర్నర్ తమిళసై ఆదేశాల ప్రకారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ ఈ సెలవుల జాబితాను ప్రకటించారు. రంజాన్, మొహర్రం, బక్రీద్ పండుగలు మారే అవకాశం ఉండొచ్చని తెలిపారు. గురువారం సాయంత్రం ఈ జాబితాను విడుదల చేశారు.



 
         
                     
                     
                    