తెలంగాణం

నిమ్స్ లో విద్యార్థికి మంత్రి సీతక్క పరామర్శ​

పంజాగుట్ట,వెలుగు: మెదడు సంబంధిత వ్యాధితో నిమ్స్​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టెన్త్ విద్యార్థి కార్తీక్(16) ను మంగళవారం మంత్రి సీతక్క పరామర్శించారు.

Read More

యాదాద్రి జిల్లాలో సాగు ఇంకా పుంజుకోలే

భారీ వానలు కురుస్తలే  వర్షపాతం ఇంకా లోటే మరింత తగ్గిన భూగర్భ జలాలు  టార్గెట్ 2.85 లక్షల ఎకరాలు నాట్లు వేసింది 1.80 లక్షల ఎకరాలే

Read More

ఒకరి ఆధార్​ నంబర్​ కొడితే .. ఇద్దరి లోన్లు కనిపిస్తున్నయ్​!

తీసుకున్న లోన్ ​రూ.70 వేలు చూపిస్తోంది రూ.3 లక్షలు పరిమితి దాటి రుణమాఫీకి నోచుకోని అన్నదాతలు  నల్లవెల్లి వెలుగు: బ్యాంకు ఆఫీసర్ల నిర్

Read More

మెడిసిన్ తయారీలో నాణ్యత పాటించాలి... మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ 

 జీనోమ్ వ్యాలీలో బయోటెక్ ఫార్మా కంపెనీల పరిశీలన   శామీర్ పేట, వెలుగు:  ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపని స

Read More

హనుమకొండ, వరంగల్ ​జిల్లాలను మళ్లీ కలపాలి

ఓరుగల్లును ముక్కలు చేసి అన్యాయం చేశారు వరంగల్ మహానగర ఏకీకరణ, పునర్నిర్మాణంపై చర్చలో వక్తలు హనుమకొండ, వెలుగు: గత పాలకులు చారిత్రక నేపథ్యమున్న

Read More

ధరణి పోర్టల్‌లో దందాకు చెక్ త్వరలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అవుట్!

సమస్యల పరిష్కారానికి లంచావతారం  ఎత్తడంతో సర్కారు నిర్ణయం? అవినీతి, అక్రమాలకు పాల్పడే ఆఫీసర్లపైనా నిఘా ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీ

Read More

200 ఫీట్లు వద్దు.. 100 ఫీట్లు చాలు

ఎలివేటెడ్​ కారిడార్ సర్వీసు రోడ్డు విస్తరణపై స్థానికుల అభ్యంతరాలు ఆస్తులను కూల్చివేసేందుకు ఇప్పటికే  మార్కింగ్ చేసిన అధికారులు  రోడ్డ

Read More

ఇవాళ రాష్ట్రానికి సీఎం రాక.. సక్సెస్​ఫుల్​గా ముగిసిన అమెరికా, సౌత్ కొరియా పర్యటన

హైదరాబాద్, వెలుగు: పదకొండు రోజుల అమెరికా, సౌత్ కొరియా పర్యటనను సక్సెస్ ఫుల్​గా ముగించుకుని సీఎం రేవంత్​రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్​చేరుకోనుంది

Read More

పాలమూరుకు కొత్తందం .. పర్యాటక అభివృద్ధికి స్టడీ టూర్లు

టూరిజం సర్య్కూట్​ల ఏర్పాటుకు సర్కారు కసరత్తు నల్లమల, కోయిల్​సాగర్, కురుమూర్తిలో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాధాన్యతను బట్టి కాటేజీలు, గ

Read More

చైన్ పడితే చదివింపులే .. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో దందా

రాష్ట్రవ్యాప్తంగా సర్వేయర్ల కొరత 250 మండలాల్లో పోస్టులు ఖాళీ! ఐదేండ్లుగా లైసెన్స్​డ్ సర్వేయర్లకు జీతాలు చెల్లించని సర్కారు మంచిర్యాల, వెలు

Read More

కుటుంబాల్లో చీకట్లు నింపుతున్న కరెంట్ షాక్

మూడు నెలల్లో 14  మంది మృత్యువాత చనిపోయిన వారిలో ఎక్కువ మంది రైతులే మెదక్​, శివ్వంపేట, వెలుగు: వెలుగులు పంచే కరెంట్​కుటుంబాల్లో చీకట్లు

Read More

కదలని కాళేశ్వరం కాల్వలు

నిధుల కొరతతో పూర్తికాని ప్యాకేజీ నెంబర్ 27, 28 హై లెవల్ కెనాల్​ పనులు నెరవేరని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీటి లక్ష్యం 14 ఏళ్ల నుంచి తప్పని నిరీ

Read More