
తెలంగాణం
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్..
తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం రాష్ట్ర సచివ
Read Moreరైతు బంధు దోపిడీపై విచారణ జరపాలి : దండి వెంకటి
నిజామాబాద్అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతుబంధు పథకంపై పూర్తిస్తాయి విచారణ జరిపించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి
Read Moreచైతన్య పురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తెల్లవారుజామున
Read Moreసింగరేణి ఎన్నికలపై విచారణ డిసెంబర్ 21కి వాయిదా
సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న
Read Moreమాజీ మంత్రి అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా : మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అలాగే మాజీ మంత్రి ని
Read Moreనార్మల్ డెలివరీలను పెంచండి :
ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు సంరక
Read Moreరాష్ట్రస్థాయి టోర్నమెంట్కు కమలాపురం స్టూడెంట్స్
ములకలపల్లి, వెలుగు : కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లో కలిపి మండలంలోని కమలాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి 15 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్
Read Moreతెలుగు మహా సభలను విజయవంతం చేయండి : దరిపల్లి రామయ్య
వాల్పోస్టర్ ఆవిష్కరణలో పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం రూరల్, వెలుగు : రెండో అంతర్జాతీయ తెలుగు సభలను విజయవంతం చేయాలని పద్మశ్
Read Moreఆందోల్ మైసమ్మ దేవాలయంలో మంత్రి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..
చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అం
Read Moreషెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి : వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు: కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్న షెడ్య
Read Moreకొండగట్టుకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
గంగాధర, వెలుగు: గంగాధర మండలం మధురానగర్ ఆనందగిరి అయ్యప్ప దేవాలయం నుంచి స్వాములు గురుస్వామి సిరిసిల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా
Read Moreతన అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తా : సునీల్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: తనపై ఎంపీ బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమా
Read Moreఆక్రమించిన భూములను పేదలకు పంచుతాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: నిర్మల్ లో కబ్జాకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన
Read More