తెలంగాణం

చిట్యాల జాతీయ రహదారిపై ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేస్తా: మంత్రి వెంకట్ రెడ్డి

నల్లగొండ: చిట్యాల మున్సిపాలిటీకి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. &

Read More

మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: సీపీఐ నారాయణ

సీపీఐతో పొత్తు పెట్టుకోవడం  వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ  కార్యర్శి  నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాం

Read More

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్..

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం రాష్ట్ర సచివ

Read More

రైతు బంధు దోపిడీపై విచారణ జరపాలి : దండి వెంకటి

నిజామాబాద్​అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ ​ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతుబంధు పథకంపై పూర్తిస్తాయి విచారణ జరిపించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్​ దండి వెంకటి

Read More

చైతన్య పురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్  కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తెల్లవారుజామున

Read More

సింగరేణి ఎన్నికలపై విచారణ డిసెంబర్ 21కి వాయిదా

సింగరేణి ఎన్నికలపై విచారణను  హైకోర్టు వాయిదా వేసింది.  సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ  రాష్ట్ర  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న

Read More

మాజీ మంత్రి అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా : మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్  సర్కార్​ హయాంలో వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అలాగే మాజీ మంత్రి ని

Read More

నార్మల్ డెలివరీలను పెంచండి :

ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు సంరక

Read More

రాష్ట్రస్థాయి టోర్నమెంట్​కు కమలాపురం స్టూడెంట్స్

ములకలపల్లి, వెలుగు : కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​ లో కలిపి మండలంలోని కమలాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి 15 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్

Read More

తెలుగు మహా సభలను విజయవంతం చేయండి : దరిపల్లి రామయ్య

    వాల్​పోస్టర్​ ఆవిష్కరణలో పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం రూరల్, వెలుగు : రెండో అంతర్జాతీయ తెలుగు సభలను విజయవంతం చేయాలని పద్మశ్

Read More

ఆందోల్ మైసమ్మ దేవాలయంలో మంత్రి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..

చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర  రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అం

Read More

షెడ్యూల్​ ప్రకారం సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి : వాసిరెడ్డి సీతారామయ్య

గోదావ‌‌‌‌‌‌‌‌రిఖ‌‌‌‌‌‌‌‌ని, వెలుగు: కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్న షెడ్య

Read More

కొండగట్టుకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

గంగాధర, వెలుగు: గంగాధర మండలం మధురానగర్ ఆనందగిరి అయ్యప్ప దేవాలయం నుంచి స్వాములు గురుస్వామి సిరిసిల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా

Read More