తెలంగాణం

ఇండియా కూటమి కాదు.. కరప్షన్ కూటమి : పొంగులేటి సుధాకర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని..అది కరప్షన్ కూటమని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మోదీని, బీజేపీని రాజకీయంగా

Read More

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం..హత్య చేసిన ప్రియుడు

అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు మెట్ పల్లి, వెలుగు : భర్తను వదిలేసి 20 ఏండ్ల యువకుడితో ప్రేమలో పడి ఎనిమిదేండ్లుగా సహజీవనం చేస్తున్న

Read More

గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటెయ్యాలి : కేటీఆర్

నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులు ఆలోచించి ఓటెయ్యాలని, విద్యావంతుడిని, ప్రశ్నించే వ్యక్తినే గెలిపించుకోవాలని ఓటర్ల

Read More

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు : సురేంద్రమోహన్​

పలు పనులపై కలెక్టర్లతో రివ్యూ మీటింగ్​ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంద

Read More

హెల్త్, ఎడ్యుకేషన్​పై సీఎం రేవంత్​రెడ్డి ఫోకస్ చేయాలి : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌ మెంట్లు ఎంతో కీలకమైనవని.. వాటిపై సీఎం రేవంత్​రెడ్డి ఎక్కువ ఫోకస్ పె

Read More

హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ : హరీశ్ రావు

  సన్న వడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామనడం మోసం: హరీశ్ రావు  నిరుద్యోగులకు రూ. 4 వేల భృతిపై మాటతప్పారు రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇవ్వ

Read More

పిల్లర్ల దగ్గరే ఆగిన ఆర్‌‌‌‌వోబీ .. ఏడాదిన్నర అయినా పనులు పూర్తికాలే..

రూ.119 కోట్ల అంచనాతో 2022లో పనులు ప్రారంభం  టైంకు బిల్లులు రాక పనులు ఆగినట్లు సమాచారం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక జనం ఇబ్బందులు

Read More

ప్రభుత్వ భూమి కబ్జా.. 15 మందిపై కేసు

జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన 15 మందిపై పేట్​బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్

Read More

నిరుడు కంటే ఎక్కువ వడ్లు కొన్నం : సివిల్​ సప్లయ్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు 37.59 లక్షల టన్నుల వడ్లు సేకరించినట్టు సివిల్​సప్లయ్స్​డిపార్ట్​మెంట్ ​వెల్లడించింది. నిరుడు కంటే

Read More

13నెలల్లో 30 వేల సెల్‌‌ఫోన్స్‌‌ రికవరీ : మహేశ్ భగవత్

 మొబైల్స్ ట్రేస్​లో తెలంగాణకు దేశంలోనే రెండవ స్థానం హైదరాబాద్‌‌, వెలుగు: దొంగతనానికి గురైన ఫోన్లను రికవరీ చేయటంలో రాష్ట్ర పోలీస

Read More

మహేశ్వర్ రెడ్డివి దుర్మార్గమైన ఆరోపణలు : మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలనే కోరికతోనే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన మాటలన్నీ అవాస్తవం, నిరాధారం అన

Read More

తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ .. ఇప్పటికే రూ.100 కోట్లు ఢిల్లీకి : మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ‘యూ’ట్యాక్స్ పేరుతో వసూళ్లు మొదలయ్యాయని, ఈ పేరు మీద ఇప్పటికే రూ.500 కోట్లు చేతులు మారాయని బీజేఎల్పీ

Read More

ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ల పేరుతో..ఐటీ కంపెనీకి రూ.3 కోట్ల టోకరా

గచ్చిబౌలి, వెలుగు: ఓ ఐటీ కంపెనీలో జాబ్ మానేసి వెళ్లిపోయిన వారికి ఫైనల్ సెటిల్మెంట్ల పేరుతో  ఆ కంపెనీ ఉద్యోగి భారీ మొత్తంలో టోకరా వేశాడు. ఏకంగా రూ

Read More