తెలంగాణం
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం చనిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఘటన కోదాడ,
Read Moreప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్త.. నా గుండె చీలిస్తే తెలంగాణ కన్పిస్తది: కేసీఆర్
దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తది కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం చేస్తం.. నిరుద్యోగ భృతి, మెగా డ
Read Moreనేను హోం మంత్రి అయితే..బీఆర్ఎస్ నేతలంతా జైలుకే : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు రామన్నపేట/మోత్కూరు/ఆలేరు, వెలుగు: రాష్ట్రానికి తాను హోం మినిస్టర్ అయి
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో జీవితఖైదు సెక్షన్లు
ఐటీ యాక్ట్ 66 ఎఫ్ చేర్చేందుకు రంగం సిద్ధం నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు నేరం రుజువైతే జీవితకాలం జైలుశిక్ష
Read Moreఇవాళ వడగాలులు..ఏప్రిల్ 27 నుంచి 4 రోజుల పాటు వర్షాలు
వడగాలులు.. వానలు!..రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర
Read Moreఅవసరమైతే కేసీఆర్నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్
రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తం కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేను ముఖాలు చూసి విచారణ చేయను జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణనలో
Read Moreపటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
సంగారెడ్డి: పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టుబడింది. నియోజకవర్గంలో ఏప్రిల్25వ తేదీ గురువారం చిట్కుల్, రామచంద్రాపురం ప్రాంతాల్లోని పలు ఇళ్లలో ఎక్సైజ్ ఎన
Read Moreతెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
భగవంతుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడన్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఆరెస్ ఓడిపోయినా తనకు బాధ లేదని.. లక్షల మంది బీఆరెస్ క్యాడర్ తో ప్రజల కోసం పోరా
Read MorePM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన
Read Moreకాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: తనకు హోంమంత్రి పదవి వస్తే బీఆర్ఎస్ మొత్తాన్ని జైల్లో పెడతానన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏప్రిల్ 25వ తేదీ గురువ
Read Moreఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
కరీనంనగర్: ఓట్లకోసమే రాముడి కళ్యాణం, పట్టాభిషేకం అక్షింతల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో బీజేపీ తెలం
Read Moreకోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
దోమ చాలా చిన్న ప్రాణి.. ప్రాణి చిన్నదే కాని దాని పేరుతో జరిగే వ్యాపారం అంతా ఇంతా కాదు.. వందల నుంచి కోట్ల వరకు దోమ వ్యాపారం చేస్తుందంటే మామూలు వి
Read Moreరామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ను ప్రారంబించారు సీపీ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట
Read More











