తెలంగాణం

ప్రచారానికి వడదెబ్బ!.. ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయిన్

మధ్యాహ్నమంతా పార్టీ ఆఫీసుల్లోనే క్యాడర్​తో మంతనాలు లేదంటే ఏసీ ఫంక్షన్ హాళ్లలో మీటింగ్స్  రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు పలుచోట్ల 45 డి

Read More

ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తం : కిషన్  రెడ్డి

ఆ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం  బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి కామెంట్స్​ రాష్ట్రంలో బీసీ క

Read More

క్రాప్​ లోన్ల పాత బకాయిలూ సర్కార్​ మెడకే!

రూ. లక్ష పంటరుణాలను పూర్తిస్థాయిలో మాఫీచేయని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇంకా 14 లక్షల మందికిపైగా రైతులకు రూ. 9 వేల కోట్లు పెండింగ్​ హైదరాబాద్&z

Read More

రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి

ఇందుకు మహా అయితే 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లయితయ్: సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్​ దోపిడీ కంటే క్రాప్​ లోన్​ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు రైతులు మా

Read More

అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్

హైదరాబాద్:ఎన్నికల కోడ్ ఉన్నందున  అబిడ్స్ పోలీసులు వాహనాలు తనఖీలు నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. ఓ ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ.49 లక్షల వ

Read More

కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాక వెంకటస్వామి అని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  దేశంలో పెన్షన్ విధానాన్ని తీ

Read More

బీజేపీ అంటే బ్రిటీష్ జనతాపార్టీ..మోదీ కాలనాగులాంటోడు: సీఎం రేవంత్రెడ్డి

జహీరాబాద్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని వి

Read More

బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్

తెలంగాణకు ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ ఎందుకు ఓటేయ్యాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్

Read More

గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

CBSE 10వ తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సన్నాహాలు చేస్తోంది. CBSE 10వ, 12 తరగతి పరీక్ష లన

Read More

షాద్నగర్ అగ్నిప్రమాదం.. ఈ పిలగాడు 50మందిని కాపాడిండు

షాద్నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ బాలుడు సహసం చేసి ఏకంగా 50 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికంగా ఉండే సాయిచరణ్ అనే ఓ బాలుడు  మంటలను గమనించి అక్

Read More

కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ లు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ

Read More

షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచ

Read More

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్

హైదరాబాద్లో వివిధ ప్రాంతాలనుంచి  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏసీ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే.పుష్పక్

Read More