తెలంగాణం
ఏప్రిల్ 25న తెలంగాణకు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం రోజున తెలంగాణకు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర
Read Moreనేను పిలిస్తే కాంగ్రెస్లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు రెడీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే కాంగ్రెస్లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ
Read Moreనామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి మాలోతు కవిత
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23 మంగళవారం మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కవి
Read Moreకంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నామినేషన్ వేశారు. కంటోన్మెంట్ బోర్డు కా
Read Moreప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.పదేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య
Read Moreకవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. మే7 వరకు &n
Read Moreజూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్
తెలంగాణలో రేపటినుండి అంటే ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుంచి స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. మొత్
Read Moreతెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్
తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ డేట్ ఎస్ఎస్ సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 30 (మంగళవారం) ఉదయం 11 గంటలకు పది పరీక్షా
Read Moreనిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్
Read Moreకరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
కరీంనగర్: కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ
Read Moreబీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం
ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వెన్న
Read Moreమెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సోమవారం వనస్థలిపురంలోని ఓ మెడికల్ షాప్ పై దాడులు నిర్వహించారు. రైడ్స్ లో అధిక ధరలక
Read Moreకేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ
మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పి నిరుపేదలను మోసం
Read More












