తెలంగాణం
క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్..ఉప్పల్ మ్యాచ్కి సిటీ నుంచి ప్రత్యేక బస్సులు
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ - ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితమైన టెస్ట్ మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ అభిమానుల రాకపోకల
Read Moreసీఎం రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్.. నల్ల రంగు కార్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త కాన్వాయ్ వచ్చింది. నిన్నటి వరకు తెల్ల రంగులో ఉన్న వాహనాలు.. జనవరి 24వ తేదీన మాత్రం నల్ల రంగులో కనిపించాయి. కొత్త కా
Read Moreయూఎస్ వీసా కోసం అప్లయ్ చేశారా.. సంవత్సరం వేచి ఉండాల్సిందే
యూఎస్ వీసా కోసం అప్లయ్ చేశారా..హైదరాబాద్ కాన్సులేట్ లో యూఎస్ వీసా అపాయింట్ మెంట్ ఇప్పట్లో దొరికేలా లేదు. వీసా అపాయింట్ మెంట్ కోసం సంవత్సరం పాటు వెయిట్
Read Moreస్మితాసబర్వాల్ ఎమోషనల్ ట్వీట్... ఏం జరిగింది మేడమ్ అంటే నెటిజన్స్ రియాక్షన్
ఐఏఎస్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఓ డైనమిక్ ఆఫీసర్. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో పలు జిల్లాలో కలెక్టర్గా ప
Read Moreభూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం.. కార్పొరేటర్ అరెస్ట్
కరీంనగర్ పట్టణంలోని భూకబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా సీతారాంపూర్ 21 డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మర
Read Moreవచ్చే నెలలో మెగా డీఎస్సీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రడ్డి
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు ఐదు ఆరు నెలల్లో తీహార్ జైల్లో ఉంటారని అన్నారు. కేటీఆర్
Read Moreహెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు జనవ
Read Moreవరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్.. రూ. 6 లక్షల 80వేల నగదు స్వాధీనం
జల్సాలకు అలవాటుపడి.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా.. వరుస చోరీకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 6 లక్షల 80 వేల నగదును
Read Moreమెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు : రఘునందన్ రావు
బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు.  
Read Moreబీఆర్ఎస్, బీజేపీలు ఉనికి కోల్పోతున్నాయి : శ్రీధర్ బాబు
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఉనికి కోల్పోతున్నాయని విమర్శించారు. ఆ పార్టీ నేతల్లో
Read Moreఖమ్మంలో వికలాంగులకు సదరం అవస్థలు
ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సదరం క్యాంపునకు వికలాంగులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే గవర్నమెంట్హాస్పిటల్ ముందు క్యూ కట్టారు. అధికారుల
Read Moreఆళ్లపల్లి మండలంలో యువతి మిస్సింగ్
ఆళ్లపల్లి, వెలుగు: ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన యువతి కనిపించకుండా పోయింది. ఎస్సై రతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే సౌజన్య(22) వైరాల
Read Moreఅప్పు తీర్చమన్నందుకు మహిళ ఆత్మహత్య
గోదావరిఖని, వెలుగు : అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడిగినందుకు గోదావరిఖనిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని తిలక్&
Read More












