
తెలంగాణం
వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఇంటి ముట్టడి
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో గత మూడు నెలల నుంచి కరెంట్ రావడం లేదు. దీంతో మంగళవారం తండా వాసులు మున్స
Read Moreమీడియాలో సీఎంల బిడ్డలు
తెలంగాణ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న ఇద్దరు మహిళలు మొన్నటి వరకు నేషనల్మీడియా దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమ
Read Moreపామాయిల్ సాగుతో ఫాయిదా ఎంత..? : దొంతి నర్సింహారెడ్డి
పామాయిల్సాగు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మభ్యపెడుతున్నాయి. విదేశీ ద్రవ్య వ్యయాన్ని తగ్గించడానికి పామాయిల్ ను ఆదర్శ పంటగా ప్రోత్సహిస్త
Read Moreవచ్చే ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తం : చాడ వెంకటరెడ్డి
భీమదేవరపల్లి, వెలుగు: డబ్బా ఇల్లు పోయే డబుల్ బెడ్ రూమ్ పోయే అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్జిల్లా భీమదేవరప
Read Moreరెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్ను కరిచిన ఎలుకలు
నర్సాపూర్ గురుకులంలో ఘటన ఎవరికీ చెప్పొద్దని టీచర్లు భయపెట్టారన్న పేరెంట్స్ నర్సాపూర్, వెలుగు: మెదక్జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి స
Read Moreనువ్వు బడికచ్చేదాక నేను లేవ! :స్టూడెంట్ ఇంటి ముందు టీచర్ నిరసన
పది రోజులుగా స్కూల్కు రాని ఎస్సెస్సీ స్టూడెంట్ చెప్పినా స్పందించని పేరెంట్స్ ఇంటికి వెళ్లి బైఠాయించిన టీచర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఘ
Read Moreవచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తం : ఎంపీ అర్వింద్
మోడీతో ఎంపీ అర్వింద్ 15 నిమిషాల పాటు భేటీ న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడాదిన్నరకే మూలకు..
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : హంగూ, ఆర్భాటాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసెస్ మున్నాళ్
Read Moreపైరవీకారులకే గాంధీ భవన్లో చోటు
మార్ఫింగ్ వీడియోలపై విచారించాలి: వెంకట్రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : గాంధీ భవన్లో పైరవీకారులకే చోటు దక్కుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి
Read Moreపోలీస్ ఉద్యోగాల వేటలో కుప్పకూలిన ప్రాణాలు
టార్గెట్ ఛేదించి ఒకరు..మధ్యలో మరొకరు గుండెపోటుతో మృతి యాదగిరిగుట్ట/ వరంగల్సిటీ, వెలుగు : కానిస్టేబుల్ జాబ్స్ కోసం ప్రయత్నించిన రెండు నిండ
Read Moreకేసీఆర్..ప్రజలకు క్షమాపణలు చెప్పు : తీన్మార్ మల్లన్న
కమీషన్లు రావని ప్రాణహితను కాళేశ్వరానికి మార్చిండు తుమ్మిడిహెట్టి తరలించి అదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టిండు ప్రాణహిత ప్రాజెక్టు నిర్మ
Read More‘వీ6 వెలుగు’పై మంత్రుల అక్కసు
‘వీ6 వెలుగు’పై మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ప్రజల పక్షాన ప్రశ్నలడ గడమే తప్పు అన్నట్టుగా మీడియా ప్రతినిధులను మీది ‘ఏ పత్రిక’..
Read Moreఆరుగురి సజీవ దహనం కేసు ఛేదించిన పోలీసులు
మంచిర్యాల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల16న అర్ధరాత్రి ఇంటిక
Read More