V6 News

తెలంగాణం

భద్రాద్రి సీపీఐలో భారీ కుదుపు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీపీఐలో భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్​ లీడర్​ రావులపల్లి రాంప్రసాద్​, పార్టీ

Read More

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది.  ఈ  ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  

Read More

మళ్లీ చాన్స్​ ఇవ్వండి.. మరింత అభివృద్ధి చేస్తా : మెచ్చా నాగేశ్వరావు

చండ్రుగొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో  తనకు ఓట్లు వేసి రెండోసారి  గెలిపిస్తే చండ్రుగొండ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అశ్వారావుపేట

Read More

మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్‌.. పాల్వాయి స్రవంతి రాజీనామా

మునుగోడులో కాంగ్రెస్‌కు మరోషాక్‌ తగిలింది. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి  కాంగ్

Read More

వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలి : వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ నేత వంశీకృష్ణ. మందమర్రి సింగర్ హైస్కూల్ గ్

Read More

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో కొత్త గనులేవీ..! : బి.జనక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: కేసీఆర్​పాలనలో సింగరేణిలో ఒక్క సింగరేణి గనులు ఏర్పాటు చేయలేదని, 2018లో శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌

Read More

సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం గుండె ఆపరేషన్ చే

Read More

కాళేశ్వరంతో రూ.వేల కోట్లు నీళ్లపాలు : జువ్వాడి నర్సింగరావు 

కోరుట్ల,వెలుగు: నాసిరకంగా కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కోరుట్ల కాంగ్రెస్​అభ్యర్థి జువ్వాడి

Read More

ఆ మాత్రం చూసుకోనక్కర్లే.. చట్నీలో బొద్దింక

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కొత్త బస్టాండ్ ముందున్న జనప్రియ హోటల్లో సర్వ్ చేసిన చట్నీలో బొద్దింక రావ

Read More

కొత్తగూడెంలో సీపీఐ గెలుపు ఖాయం : కూనంనేని సాంబశివరావు

పాల్వంచ రూరల్, వెలుగు : కొత్తగూడెంలో సీపీఐ గెలుపు ఖాయమని, ఏ శక్తి అడ్డుకోలేదని అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చెప్పారు.  శుక్రవారం పాల్వంచ మండలంలో

Read More

బాలానగర్లో 15 రోజులుగా భగీరథ నీళ్లు బంద్

బాలానగర్ , వెలుగు: మిషన్  భగీరథ నీళ్లు రాకపోవడంతో మండలకేంద్రంలోని ప్రజలు తిప్పలు పడుతున్నారు. మండల కేంద్రంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో 15 రోజులుగా

Read More

మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట: సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

జగిత్యాల, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కార్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్య

Read More

దివ్యాంగులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: సంజయ్

మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలోని దివ్యాంగులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు

Read More