తెలంగాణం
మెదక్ కు పట్టిన శని మంత్రి హరీశ్రావు : మైనంపల్లి హన్మంత రావు
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాకు పట్టిన శని మంత్రి హరీశ్ రావు అని.. ఆ శని వదిలించడమే తమ లక్ష్యమని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
Read Moreయాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3గంటలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా 150 రూపాయల స్పెషల్ దర్శన
Read Moreవరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భగంగా తొలిరోజు(అక్టోబర్ 15) అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీద
Read Moreరాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : అశోక్ నేత
కడెం, వెలుగు: రాష్ట్రంలో ఈసారి బీజేపీ జెండా ఎగరేస్తుందని మహారాష్ట్ర గడ్చిరోలి ఎంపీ, బీజేపీ నిర్మల్ జిల్లా సంఘటనా ఇన్ చార్జ్ అశోక్ నేత ధీమా వ్యక్తం చేశ
Read Moreడెంగీతో వ్యక్తి మృతి
మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన అజ్మీరా భాస్కర్ నాయక్ (33) డెంగీ జ్వరంతో శనివారం తెల్ల
Read Moreసనత్నగర్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా :తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, వెలుగు : ఈ ఎన్నికల్లో సనత్నగర్ సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని.. మెజార్టీయే ఈసారి టార్గెట్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యా
Read Moreబీఆర్ఎస్, బీజేపీని ప్రజలు నమ్మడం లేదు : చాడ వెంకట్రెడ్డి
మంచిర్యాల, వెలుగు: దేశంలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. శని
Read Moreఉత్సాహంగా.. ఎంగిలి పూల బతుకమ్మ
తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా షురూ అయ్యాయి. తొలిరోజు ఆడబిడ్డలంతా తీరొక్కపూలతో ‘ఎంగిలిపూల’ బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. హన
Read Moreవిధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ; రాజర్షిషా
పాపన్నపేట, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శనివారం మండలంలోని మల్లంపేట పోలింగ్ బూత్లన
Read Moreనేటి నుంచి ఏడుపాయల్లో దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు
పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల్లో నేటి నుంచి దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులు జరిగే శరన్నవ రాత్రి ఉత్
Read Moreబీజేపీలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
బోధన్, వెలుగు: బోధన్ మండలంలోని రాజీవ్ నగర్ తండాకు చెందిన 120 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మేడపాటి ప్రకాశ
Read Moreభారీగా పెరిగిన బంగారం ధరలు
ఇవాళ (అక్టోబర్15న) బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పండుగల సీజన్ లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూసే.. శనివారం 24 క్యారెట్ల
Read Moreబాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి : జర్నలిస్టులు
అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన మంచిర్యాల, వెలుగు: చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ
Read More












