తెలంగాణం

సంకూరి మేరమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు

సంకూరి మేరమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. సంకూరి రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజే

Read More

పెరటాసి మాసం అయినా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

తిరుమలలో ఇవాళ( అక్టోబర్ 7) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూలైన్లలో భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. దర్శనం కోసం నేరుగా భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి

Read More

ఫర్నిచర్ షోరూమ్​లో భారీ అగ్ని ప్రమాదం..

 పక్కనే ఉన్న 3 షాపులకు వ్యాపించిన మంటలు 4  ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది కూకట్ పల్లి, వెలుగు: ఫర్నిచర్ షోరూంల

Read More

ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని ..పర్యాటక కేంద్రంగా మారుస్తాం : వెడ్మ బొజ్జు పటేల్

కడెం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖానాపూర్​నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బ

Read More

నవదీప్కు ఈడీ నోటీసులు

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని హీరో నవదీప్కు  నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్10న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.  

Read More

బ్రేక్​ ఫాస్ట్ కాదు.. సౌలత్​లు కల్పించాలి: బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్

బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌలత్​లు కల్పించకుండా  స్టూడెంట్లకు బ్రేక్ ఫాస్

Read More

డిసెంబర్​ ఫస్ట్​ వీక్లో తెలంగాణ ఎన్నికలు!

ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకు  ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేయనున్న ఈసీ రాజస్థాన్, తెలంగాణలో ఒకే సారి పోలింగ్? ఇప్పటికే రంగంలోకి ఎన్&zw

Read More

బండరాయితో భార్యను కొట్టి చంపిన భర్త

వనస్థలిపురం విజయపురి కాలనీలో ఘటన ఎల్​బీనగర్, వెలుగు: బండరాయితో తలపై కొట్టి భార్యను భర్త హత్య చేసిన ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో జరిగింది

Read More

ఐసీసీ వన్డే వరల్డ్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌లపై రెస్పాన్స్ అంతంతే..

ఐసీసీ వన్డే వరల్డ్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌లకు హైదరాబాద్‌‌ అభిమానుల నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఉప్పల్ స్

Read More

కరీంనగర్​ ఎఫ్టీసీ డీడీ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..

    అగ్రికల్చర్​ ఆఫీసర్​గా పనిచేసిన టైంలో అక్రమాలకు పాల్పడట్టు ఫిర్యాదులు హనుమకొండ, వెలుగు: వ్యవసాయశాఖకు సంబంధించిన కరీంనగర్​ ఫ

Read More

నిజామాబాద్​లో ప్రధాని మోదీ పర్యటనతో కమలంలో ఫుల్ ​జోష్​

     మోదీ పర్యటనతో మారిన బీజేపీ ప్రచార శైలి      పసుపు బోర్డు, గల్ఫ్​ కష్టాలు, చక్కెర ఫ్యాక్టరీలే అస్త్రాలుగా ముందు

Read More

అక్టోబర్ 10న అమిత్ షా సభ కోసంస్థల పరిశీలన

శంషాబాద్, వెలుగు: అక్టోబర్10న రాజేంద్రనగర్ సెగ్మెంట్​లో​కేంద్ర హోం మంత్రి అమిత్​షా బహిరంగ సభ జరగనుండగా.. అందుకు సంబంధించి స్థల పరిశీలన కోసం బీజేపీ నేత

Read More

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు నిరసన సెగ

బోయినిపల్లి, వెలుగు: అనర్హులకు గృహలక్ష్మి స్కీం ఇస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవో ఆఫీసు

Read More