తెలంగాణం
కస్టమర్ల డబ్బుతో క్రికెట్ బెట్టింగ్.. రూ. 8.50 కోట్లు వాడుకున్న ఐసీఐసీఐ డిప్యూటీ మేనేజర్
బ్యాంకులో పనిచేస్తున్న ఓ వ్యక్తి బ్యాంకుకే కన్నం వేశాడు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 8.5 కోట్లు కొల్లగొట్టాడు. బ్యాం
Read Moreసారు కేసీఆర్ కిట్ పైసల్ పడలే.. సాఫ్ట్వేర్ సమస్య..నేను చూస్తాంటూ మంత్రి ఎర్రబెల్లి ఆన్సర్
మంత్రి సార్..మాకు కేసీఆర్ కిట్ పైసలు పడలేదు..ఎందుకు అని అడిగితే..అందుకు ఆయన సమాధానం ఏంటో తెలుసా..సాఫ్ట్ వేర్ సమస్య వల్ల పడలేదట. డెలివరీ మూడేళ్లు దాటిం
Read Moreఎమ్మార్వో ఆఫీసులో చోరీ..అర్థరాత్రి చొరబడి..
ఎమ్మార్వో ఆఫీసులో చోరీ జరిగింది. డిప్యూటీ ఎమ్మార్వో కంప్యూటర్ ను కొట్టేశాడో దొంగ. అర్థరాత్రి ఎమ్మార్వో కార్యాలయంలోకి చొరబడిన రాజు అనే చోరీగాడు..డిప్యూ
Read Moreబొజ్జ గణపయ్యకు అవంటే చాలా ఇష్టం.. ఎందుకో తెలుసా
దేశ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలకు ప్రజలు సిద్దమవుతున్నారు. ప్రతి వీధిలో కూడా గణపయ్యను ప్రతిష్టించేందుకు భక్తులు అనేక రకాల ఏర్పాట్లు చేస్
Read Moreపాలిటెక్నిక్ పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ కారు.. లా
Read Moreఅక్కడ వినాయకచవితి పండుగ 12 రోజులు... 125 ఏళ్ల ఆచారం
దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది. అనేక వీధుల్లో గణపయ్య కొలువుదీరాడు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. హిందువులు పూజించే దేవుళ్లలో గణపతి ఆద
Read Moreగణపతి బప్పా…మోరియా ఎందుకంటారో తెలుసా .... అసలు కథ ఇదే...
మన పండుగలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో వి
Read Moreతెలంగాణ ఎన్నికలు వాయిదా పడొచ్చు.. అక్టోబర్ లో నోటిఫికేషన్ డౌటే : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూస్తున్న క్రమంలో..మంత్రి కేటీఆర్ తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Moreమంత్రి ఎర్రబెల్లి ఇంటిని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడించారు. సీఐటీయూ, టీఎమ్మార్పీఎస్, ఐఎన్టీయూసీ అధ్వర్యంలో మహా ధర్నా చేపట్టార
Read Moreతప్పిన ముప్పు.. బ్రిడ్జ్ పై నుంచి వాగులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సుల్తాన్ పల్లిలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న బ్రిలియంట్ స్కూల్ బస్సు అదుపుతప్ప
Read Moreఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి: నగేశ్ వినతి
యాదాద్రి, వెలుగు: ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే నగేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారికి విన
Read Moreబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 15వ తేదీ వరకు వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సెప్టెంబర్ 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో మూడ
Read Moreజట్కా మటన్ విక్రయానికి పర్మిషన్ ఇవ్వండి.. భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో జట్కా మటన్ విక్రయానికి అనుమతి ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్
Read More













