తెలంగాణం
భట్టి విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ
ఎలక్షన్స్ ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Moreప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం : హరీష్ రావు
రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల
Read Moreవేడుక జరిగిన గంటల్లోనే విషాదం.. కాంగ్రెస్ నేత కుమారుడు గుండెపోటుతో మృతి
గుండెపోటుతో మరో యువకుడు ప్రాణం వదిలాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాధా కిషోర్ కుమారుడు31 ఏ
Read Moreమామిడి పండ్లు తినాలనుకుంటే.. మరో వారం రోజులే మీకు అవకాశం
వేసవి కాలం ముగియడంతో మార్కెట్ లో మామిడి పండ్ల రాక గణనీయంగా పడిపోయింది. ఫిబ్రవరి, జూన్ మధ్య సీజన్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జి
Read Moreజలపాతాలకు జనకళ
వానలు లేక ఇన్నాళ్లు వెలవెలబోయిన జలాపాతాల వద్ద మళ్లీ సందడి మొదలైంది. చత్తీస్గఢ్ గుట్టలు, అడవుల్లో భారీ
Read Moreచేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్ వెలుగు: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప
Read Moreశివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు
నిజామాబాద్లో ఘనంగా ఊర పండగ నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండగ ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఖిల్లాలోని తేలుగద్దె వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు
Read Moreధాన్యాన్ని తరలిస్తున్న లారీలు పట్టివేత
సూర్యాపేట, వెలుగు: అక్రమంగా ధాన్యం తరలిస్తున్న రెండు లారీలను సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లికి చెంద
Read Moreనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మోపాల్, వెలుగు: మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భరోసానిచ్చారు. మంచిప్ప
Read Moreతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలే అధికారంలోకి తెస్తారు: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కారేపల్లి,వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు పారిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరె
Read Moreఆశ్రమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
భద్రాచలం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక గిరిజన విద్యార్థులకు విద్యను అందిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలని,
Read Moreజీవోలతో కార్మికులకు ప్రయోజనం లేదు: కార్యదర్శి జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు: తెలంగాణ సర్కార్ కార్మికులకు సంబంధించిన ప్రయోజనాలపై జీవోలు ఇచ్చిందే తప్
Read Moreజూనియర్ కాలేజీల్లో క్లాసులు జరగట్లే.. జిల్లాలో 50 శాతం లెక్చరర్ పోస్టులు ఖాళీ
నాగర్ కర్నూల్, వెలుగు: జిల్లాలోని జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో క్లాసులు జరగకపోవడంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరిచి నెల దా
Read More












