తెలంగాణం
ఫామ్ హౌస్ కేసులో కీలక పరిణామం
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. ఇవాళ సాయంత్రం పోలీసులు&n
Read Moreదేవరుప్పుల కస్తూర్భా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
జనగామ జిల్లా: దేవరుప్పల కస్తూర్భా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు హాజరయ్యారు. విద్యార్థులను జనగాం ఏరియా హాస్పిట
Read Moreరాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించండి
హైదరాబాద్: రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించాలని గవర్నర్ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రకటన వి
Read Moreజగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర
ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు జగిత్యాల జిల్లాలో ప్రవేశించనుంది. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర క
Read Moreరుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు
మెదక్ జిల్లా: ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూ
Read Moreఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తరు: కిషన్ రెడ్డి
నల్గొండ: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గురువా
Read Moreనాగర్ కర్నూలు జడ్పీ మీటింగ్కు ఒకే ఒక్కడు
నాగర్ కర్నూల్: మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రం నలుమూలలా కనిపిస్తోంది. నెల రోజులుగా జిల్లాకు చెందిన కీలక నేతలంతా మునుగోడు చుట్టూ చక్కర్లు కొడుతున్న
Read Moreమునుగోడు ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి: రాజగోపాల్ రెడ్డి
తన రాజీనామా దెబ్బకి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ మునుగోడుకు క్యూ కట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చ
Read Moreటీఆర్ఎస్, బీజేపీలు వ్యాపార సంస్థలుగా మారాయి: రాహుల్ గాంధీ
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయాలను ధన ప్రమేయం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇవా
Read Moreకూసుకుంట్ల ప్రభాకర్ ను గెలిపించండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం నారాయణప
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంపై మాట్లాడొద్దంటూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష
Read Moreరూ. 200 పెన్షన్ రూ.2016 చేసింది కేసీఆరే : తలసాని
నాగార్జున సాగర్, హుజురాబాద్ లో ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో.. అదే విధంగా మునుగోడును కూడా అభివృద్ధి చేసుకుందామని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మ
Read Moreటీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్: షర్మిల
ఆదిలాబాద్: కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తాలిబన్ ప్రభుత్వం నడుస్తోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగ
Read More












