తెలంగాణం
దేవరుప్పుల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ముందు పేరెంట్స్ ఆందోళన
ఫుడ్ పాయిజన్ జరిగిన దేవరుప్పుల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను డీఈవో రాము, ఆర్డీవో మదన్ మోహన్ తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే పాఠశాలలోని విద్యార్థులకు వైద్య
Read Moreమొయినాబాద్ ఫాంహౌస్ ఘటన..ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడ..?
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
Read Moreఫాం హౌస్ కేసులో పోలీసుల లంచ్ మోషన్ పిటిషన్
మొయినాబాద్ ఫాం హౌజ్ ఇష్యూలో ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. నిందితుల రిమాండ్ రిపోర్టును కొట్టివేయడంపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మ
Read Moreరైతు వేషంలో ఆకట్టుకున్న కేఏపాల్
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రోజుకో
Read Moreరైతులకు మద్దతుగా రేపు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్త : షర్మిల
సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ చేశారని విమ
Read Moreమూడున్నర నెలల తర్వాత ఓపెన్ అయిన రసూల్ పురా రోడ్డు
మూడున్నర నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలోని రసూల్ పురా రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రార
Read Moreమొయినాబాద్ ఫాంహౌజ్ నిందితులకు సీఆర్పీసీ నోటీసులు!
మొయినాబాద్ ఫాంహజ్ కేసులో నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ప్రొసిజర్ ప్రకారం అరెస్ట్ జరగలేదని ఏసీబీ కోర్టు నింద
Read Moreయాదగిరిగుట్టకు బయలుదేరిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఆయన సీఎం కేస
Read Moreపంజాగుట్ట పరిధిలో పోలీసుల తనిఖీలు.. హవాలా డబ్బు స్వాధీనం
అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో 70 లక్షల హవాలా మనీ సీజ్ చేసినట్టు సమాచారం. వాహన త
Read Moreకొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ 51వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో మూడో రోజు పాదయాత్ర మరికల్ మండలం యలిగండ్ల నుంచ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదు : నంద కుమార్
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన నంద కుమార్.... పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్ళామని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లే
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
జనగామ, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు రావొద్దని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆఫీసర్లను ఆదేశించారు.
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మునుగోడుకు నిలిచిన జడ్పీ మీటింగ్ కోరం లేక వాయిదా వేసిన చైర్పర్సన్ నాగర్కర్నూల్, వెలుగు: మునుగోడు
Read More












