తెలంగాణం

ఫాంహౌస్ కేసులో ఫోన్ డేటా ఆధారంగా కొనసాగుతున్న దర్యాప్తు

శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు పెంచారు. గేటుకు తాళం వేసిన పోలీసులు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో అరెస్టు చేస

Read More

ఫాంహౌస్ కేసు ఎఫ్ఐఆర్లో ఏముందంటే..?

మొయినాబాద్ ఫాంహౌస్ ఇష్యూ గంట గంటకో మలుపు తిరుగుతోంది. ముగ్గురు వ్యక్తులు పార్టీ మారేందుకు లంచం ఇవ్వచూపారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయ

Read More

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో అసలు నిజాలేంటి..?

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. రెండు పార్టీల మధ్య  ఇప్పుడు చిచ్చు రాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ఘటన సర్వత్రా చర

Read More

భారత్ జోడో యాత్ర ఎన్నికల జిమ్మిక్కు కాదు : జైరాం రమేష్

ఢిల్లీలో తుగ్లక్ పాలన.. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. బీజేపీ ధన రాజకీయాలను పెంచిపోషిస్తోందని ఆరోపించారు.

Read More

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 20వేల మొక్కలు నాటిన ముఖార గ్రామస్తులు

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆదిలాబాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖార (కె) గ్రామస్తులు పెద్దఎత్తున ఈ ఛాలెంజ్

Read More

మొయినాబాద్ ఘటనలో ముగ్గురిపై కేసులు

టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను లంచంతో ప్రలోభ పెట్టారంటూ ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఫరీదాబాద్ కు చెంద

Read More

ఇవాళ 27 కిలోమీటర్లు సాగనున్న రాహుల్ యాత్ర

నారాయణపేట : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం మక్తల్ నుంచి భారత్ జోడో యాత్ర కొనసా

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్, వెలుగు : మెదక్​ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే పనులు స్పీడప్​ చేయాలని అడిషనల్​ కలెక్టర్ రమేశ్ సంబంధిత అధిక

Read More

నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు, వెలుగు : బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

సెప్టిక్​ ట్యాంక్​ శుభ్రతపై అవగాహన కల్పించాలి బల్దియా మేయర్​ సుధారాణి  కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : గ్రేటర్​ వాసులకు సెప్టిక్​ట్యాంక్​శు

Read More

చౌటుప్పల్‌‌‌‌, సంస్థాన్‌‌‌‌ నారాయణపురం మండలాల్లో మంత్రుల ఇంటింటి ప్రచారం

సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రజలు ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ ముగిసిన వెంటనే చేస్తామని హామీ యాదాద్రి, వెల

Read More

లోకల్​ ఏరియాల అభివృద్ధి కోసం సీఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టట్లే..

సంగారెడ్డి, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 వేల పైచిలుకు భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు పాశం

Read More

జూబ్లీహిల్స్ పీఎస్​లో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంప్లయింట్

జూబ్లీహిల్స్, వెలుగు: ‘లైగర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బుధవారం జూబ్లీహిల్స్ పోలీసు

Read More