తెలంగాణం

బంజారాహిల్స్ ఘటన నన్ను కలచివేసింది: చిరంజీవి

బంజారాహిల్స్ బాలిక ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అఘాయిత్యం ఘటన తనను బాగా కలచి వేసిందన్నారు.&n

Read More

తప్పుడు ప్రశ్నలతో కానిస్టేబుల్ అభ్యర్థులకు నష్టం: ఆర్ కృష్ణయ్య

కానిస్టేబుల్ పరీక్షలలో 22 తప్పుడు ప్రశ్నలు ఇచ్చినందుకు చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాలేకపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డార

Read More

మా నాన్న మొత్తం అసెంబ్లీనే మునుగోడుకు తీసుకొచ్చారు : కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక చర్చనీయాంశంగా మారింది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. అన్ని పార్టీలకు సంబంధి

Read More

మునుగోడు బైపోల్ లో కేఏ పాల్ ప్రచారం

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మును

Read More

కాళేశ్వరం వల్ల ఎకరా భూమికి కూడా నీరు అందలే: నాగం

కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ఏర్పాటుతో.. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకుండా చేశాడని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి  వ్యాఖ్యానించారు

Read More

కేసీఆర్ నిజస్వరూపం తెలిసిపోయింది : విజయరామారావు

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డాక్టర్ విజయ రామారావు జోస్యం చెప్పారు. మోసపూరిత హామీలతో ప్రజలను మ

Read More

మొదలైన సూర్య గ్రహణం..నిర్మానుష్యంగా రోడ్లు

ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం మొదలైంది. మనదేశంలో సాయంత్రం 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 3 నిమ

Read More

గౌడ సంక్షేమంపై కేటీఆర్ హామీ ఇచ్చారు : స్వామి గౌడ్ 

బీజేపీతో గౌడ సామాజిక వర్గానికి, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరగదని.. అందుకే టీఆర్ఎస్ లో చేరానని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. ఇవాళ నల్

Read More

మంత్రి నిరంజన్ రెడ్డి పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేశారంటూ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు

Read More

ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు : షర్మిల

తెలంగాణ ఖజానాను సీఎం కేసీఆర్ పూర్తిగా కొల్లగొట్టారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ఆరోపించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తేనే ఓట్ల కోస

Read More

‘గ్రహణం’ ఎఫెక్ట్..మునుగోడులో పార్టీల ఇంటర్నల్ మీటింగ్స్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంపై సూర్య గ్రహణం ఎఫెక్ట్ పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలంతా ప్రచారాన్న

Read More

సానుభూతి పరుల మాటలు నమ్మొద్దు: మంత్రి తలసాని

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం.. రోజుక

Read More

మద్యం వల్ల ఆరోగ్యమే కాదు జీవితాలు ఛిద్రం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని..విస్మరించిన వాగ్దానాలు తెరమీదకు రాకుండా మాయ చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ

Read More