తెలంగాణం
సూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత
ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసా
Read Moreపోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె
Read Moreసదర్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రంగారెడ్డి : నగర శివారులో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నార్సింగి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో సదర్ సమ్మేళనం
Read Moreక్రీడలను మరింత ప్రోత్సహించాలి: సినీనటి జీవిత
జగిత్యాల జిల్లా: క్రీడలను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సినీ నటి జీవిత పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండలం కేంద్రంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న 55వ రాష
Read Moreబండి సంజయ్ కారులో పోలీసుల తనిఖీలు
చౌటుప్పల్ లోని పోలీసు చెక్ పోస్ట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్
Read Moreకార్యకర్తలతో కలిసి పటాకులు కాల్చిన మంత్రి గంగుల
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసం సుడిగాలి పర్యటన చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా రొ
Read Moreదీపాల కాంతుల్లో V6 ‘వెలుగు’
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఓ మహిళ V6 వెలుగు అని బంతి పూలతో తీర్చిదిద్దింది.
Read Moreమునుగోడు ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి తీన్మార్ స్టెప్పులు
మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంస్థాన్ నారాయణపూర్ మ
Read Moreబిల్లులను నేను ఆమోదించాలి:గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదన
Read More26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల : బూర నర్సయ్య గౌడ్
చౌటుప్పల్: బహుజనులకు బీజేపీ న్యాయం చేస్తుందని నమ్మిన, అదే ఈ రోజు నిజం అయ్యిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నకు జాతీయ స్థాయి
Read Moreప్రధాని మోడీకి ఎర్రబెల్లి పోస్ట్ కార్డ్
హన్మకొండ: చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న చేనేత కార్మికుల
Read Moreపని చేసేటోళ్లకు ఓటేస్తరా.. పట్టించుకోని వాళ్లకా ? : రాజగోపాల్ రెడ్డి
బానిస బతుకులు కావాలంటే కారు గుర్తుకు.. ప్రజాస్వామ్యం కావాలంటే పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవ
Read Moreపార్టీని బతికించుకోవాలి.. కార్యకర్తలకు రేవంత్ లేఖ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా మునుగోడుకు తరలిరావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు . మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చ
Read More












