తెలంగాణం
తండ్రి 420.. కొడుకు 840 వచ్చే ఏడాది కవితకు జైల్లోనే బతుకమ్మ ఆట : రాజగోపాల్రెడ్డి
కేసీఆర్ ఖేల్ ఖతం చేయడానికే మునుగోడు బైపోల్ వచ్చింది కూసుకుంట్ల రూ. 10వేలు సాయం చేసినట్లే చేసి దాంట్ల ఐదువేలు తాగుతడు టీఆర్ఎస్ కౌరవ సైన్యం
Read More10 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఏఐస
Read Moreరాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
సంపన్నులు ఓ వైపు.. సామాన్యులు ఓ వైపుగా భారత్ విడిపోయింది ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతున్నయ్: రాహుల్ మక్తల్లోని కృష్ణా బ్రిడ్జ
Read Moreజగిత్యాలలో కిల మటన్ కొంటే..అద్ద కిల చికెన్ ఫ్రీ
పండగొచ్చిందంటే చాలు చాలా షాపులు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తాయి. కస్టమర్లను రప్పించేందుకు విచ్చలవిడి ఆఫర్లు ఇస్తాయి. బట్టల షాపులు, ఫోన్ల షాపులు,
Read Moreబేల్ తరోడ సర్పంచ్ విన్నూత నిరసన
నిర్మల్ జిల్లా తానూరు మండలంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో.. బేల్ తరోడ సర్పంచ్ గోప సాయినాథ్ వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లని చొక్కాపై తెల్లని అక్షరాలత
Read Moreప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే చండూర్ ని రెవిన్యూ డివిజన్ చేస్తాం
నల్లగొండ జిల్లా: మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే చండూర్ ని రెవిన్యూ డివిజన్ చేస్తామని మంత్రి కేటీఆ
Read Moreవరంగల్ ఎంజీఎంలో పాము..పరుగులు తీసిన పేషెంట్లు
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి పాములకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఆసుపత్రిలోకి తరచుగా పాములు వస్తుండటంతో పేషెంట్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురవు
Read Moreమునుగోడుకు క్యూ కడుతున్న బీజేపీ నేతలు
మునుగోడు బైపోల్ ప్రచారానికి వన్ వీక్ మాత్రమే టైం ఉండటంతో నేతలంతా అక్కడే మకాం వేయాలని బీజేపీ ఆదేశించింది. ఈనెల 31 వరకు మునుగోడులోనే ఉండాలని సూచించింది.
Read Moreబైపోల్ ప్రచారంలో రాజగోపాల్ భార్య, బంధువులు
మునుగోడు ఎన్నిక ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల తరుపున వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. నాంపల్లి మండలంలో బీజేపీ అభ్
Read Moreశెట్టి బలిజ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఇవ్వాలె
హైదరాబాద్: శెట్టి బలిజ కులాన్ని బీసీ–బీలో చేర్చాలని తెలంగాణ శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుత్తుల మీరా కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ
Read Moreదళితబంధు అడిగితే మహిళలపై కేసులు పెడతారా? : షర్మిల
నిర్మల్ జిల్లా: దళిత బంధు అడిగినందుకు మహిళలపై కేసులు పెడతారా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చ
Read Moreప్రతి భారతీయుడు ఈ పిటిషన్ పై సంతకం చేయాలి : కేటీఆర్
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ నిన్న పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తాజాగా ఇవాళ ఆన్ లైన్ పిటిషన్
Read Moreమంత్రి హరీశ్ మీటింగ్ లో ఓటర్లకు మందు పంపిణీ
ఎల్బీ నగర్ తుర్కయాంజల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లీడర్లు ఓటర్లకు మందు బాటిళ్లు పంచారు. మంత్రి హరీశ్ రావు మీటింగ్ అయిపోగానే.. వచ
Read More












