తెలంగాణం

ప్రతి భారతీయుడు ఈ పిటిషన్ పై సంతకం చేయాలి : కేటీఆర్

చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ నిన్న పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తాజాగా ఇవాళ ఆన్ లైన్ పిటిషన్

Read More

మంత్రి హరీశ్ మీటింగ్ లో ఓటర్లకు మందు పంపిణీ

ఎల్బీ నగర్ తుర్కయాంజల్ లోని ఓ  ఫంక్షన్ హాల్ లో  టీఆర్ఎస్ లీడర్లు ఓటర్లకు మందు బాటిళ్లు పంచారు. మంత్రి హరీశ్ రావు మీటింగ్ అయిపోగానే.. వచ

Read More

భవిష్యత్తులో గౌడన్నలకు మోపెడ్ బండ్లు ఇస్తాం: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో గీత కార్మికులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగా

Read More

నేతన్నల సమస్యలపై ప్రధానికి కవిత పోస్ట్ కార్డ్

మన చేనేత పరిశ్రమ దేశ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజీలేని కృషిచేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటువంటి కీలక పాత్ర పోషిస్తున్న చేనేత పరిశ్ర

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అధిష్టానం చూస్కుంటది : జానారెడ్డి

నల్గొండ జిల్లా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇవ్వడంపై పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి స్పందించారు. అప్రజాస్వామి

Read More

తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హెచ్చరికలు ఏమీ లేవని..పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు 23వ తేదీన

Read More

పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి జరిగింది.  నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తున్న తన కాన్వాయ్ కు  బీజేపీ

Read More

తెలంగాణలో ఎకరం అమ్మితే..కర్ణాటకలో 100 ఎకరాలొస్తది :హరీష్ రావు

మూడు నెలలకోసారి మర్రిగూడకు వచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఓటు వేసి మోసపోవద్దు.. గోస పడొద్దన్నారు. మర్రిగూడ అభివ

Read More

సొంత డబ్బుతో మునుగోడుకు చేతనైనంత చేశా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: తన రాజీనామా వల్లనే కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్

Read More

టీఆర్ఎస్ నాయకులు మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుండ్రు: బండి సంజయ్

నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిర

Read More

అధికార పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్రు : లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘గత ఎన్నికల్లో చెల్లని రూపాయి

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. వెంకట్ రెడ్డి 10 రోజుల్లో &nb

Read More

ఊపందుకున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం 

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉప ఎన్నిక పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ  ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలు, క్యాడర్ అంతా రోడ

Read More