తెలంగాణం
‘గ్రహణం’ ఎఫెక్ట్..మునుగోడులో పార్టీల ఇంటర్నల్ మీటింగ్స్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంపై సూర్య గ్రహణం ఎఫెక్ట్ పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలంతా ప్రచారాన్న
Read Moreసానుభూతి పరుల మాటలు నమ్మొద్దు: మంత్రి తలసాని
మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం.. రోజుక
Read Moreమద్యం వల్ల ఆరోగ్యమే కాదు జీవితాలు ఛిద్రం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని..విస్మరించిన వాగ్దానాలు తెరమీదకు రాకుండా మాయ చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ
Read Moreకోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం
మునుగోడులో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. చండూరు మండలంలో కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుమ్మలపల్లి గ్రామంల
Read Moreచండూర్లో పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం
మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆయా పార్టీల కీలక నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాంవే
Read Moreమునుగోడులో మంత్రులు మద్యం పంపిణీ చేస్తున్నరు: ప్రవీణ్ కుమార్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనులు ఓటు వెయ్యకుంటే
Read Moreలక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల
నిర్మల్ జిల్లా: కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రూ. 4
Read Moreరాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ స్కీంలు ఆగిపోతాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగ
Read Moreమునుగోడు ఉపఎన్నిక : బుద్ధ భవన్ ముందు కోదండరాం మౌనదీక్ష
మునుగోడులో పలు పార్టీల నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఈసీకి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఫిర్యాదు చేశారు. ఎన
Read Moreసుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు
హైదరాబాద్ : ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించి
Read More189వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
నిర్మల్ జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 189వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర
Read Moreసూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత
ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసా
Read Moreపోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె
Read More












