తెలంగాణం

పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం .. 44 వాహనాలు సీజ్

జగిత్యాల జిల్లాలో పోలీసులు  కమ్యూనిటీ  కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 42 బైక్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకు

Read More

ఆరూనూరైనా తెలంగాణలో బీజేపీ వస్తుంది .. : కిషన్​రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్​ లో ప్రధాని

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ అనిత

నస్పూర్, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెక్టర్​ బోర్న్​ డిసీజెస్​ ప్రొగ్రాం ఆఫీసర్​ డాక్టర్ అనిత తెలిపారు. శుక్రవారం నస్పూర్

Read More

బొల్లారంలో బస్సుల కోసం స్టూడెంట్స్​ ఆందోళన

జిన్నారం, వెలుగు : స్కూళ్లు, కాలేజీల సమయానికి బస్సులు నడపడం లేదని శుక్రవారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో స్టూడెంట్స్​ ఆందోళన చేశారు. ఈ

Read More

ఊర్లపొంటి తిరుగుతున్నరు! జనంలోకి ఎమ్మెల్యేలు

    శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాల పేరిట బిజీ      కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే సొంత డబ్బులిస్తామని హామీ &n

Read More

ఖమ్మం – సూర్యాపేట హైవేపై ఆగని యాక్సిడెంట్లు

    హైవే నిర్మాణంలో టెక్నికల్ లోపాలే కారణమనే విమర్శలు     సర్వీస్​రోడ్లు లేక హైవే ఎక్కుతున్న బర్రెలు, ఆవులు  

Read More

గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా రేవంత్​కు ఉందా? : ఎంపీ అర్వింద్

వర్ధన్నపేట, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్  తరపున గెలిచే ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా రేవంత్ రెడ్డి ఉందా అని బీజేపీ నిజ

Read More

మా ఊర్లో కుల వివక్ష రిపీట్​ కానివ్వం

మెదక్​ జిల్లా తిమ్మాపూర్ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం జగదేవపూర్, వెలుగు :  గ్రామస్తులమంతా ఒక్కటేనని, తమ ఊర్లో కుల వివక్ష రిపీట్​ కానివ్వం

Read More

జై మోదీ నినాదంతో.. కేసీఆర్ చెవుల్లో రక్తం రావాలి : బండి సంజయ్

ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్​కు జ్వరం వస్తుందని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. వరంగల్​లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక

Read More

ఆయుష్ సేవలను అందించాలి : కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో అలోపతి వైద్యంతో పాటు ఆయుష్  సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  పి ఉదయ్ కుమా

Read More

ట్రిపుల్​ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం

బాసర, వెలుగు : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ఆర్జీయూకేటీ) బాసరలో  పీయూసీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అకాడమిక

Read More

తెలంగాణ అభివృద్ధికి గడిచిన 9 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నం : మోదీ

తెలంగాణ అభివృద్ధికి గడిచిన 9 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర  మోడీ అన్నారు.  వరంగల్ లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశ

Read More

గృహలక్ష్మి పథకం మాటలకే పరిమితం : ధన్​పాల్ ​సూర్యనారాయణ

నిజామాబాద్​అర్బన్, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వం గొప్పగా చెప్పిన గృహలక్ష్మి పథకం మాటలకే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్ ​సూర

Read More