తెలంగాణం

నిజంగా ఫాంహౌజ్ లో డబ్బు దొరికితే బయటపెట్టాలి: వివేక్ వెంకటస్వామి

మునుగోడులో ఓడిపోతామనే భయంతో  కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు

Read More

స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి... ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చట్ట విరుద్ధంగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Read More

కేసీఆర్ డైరెక్షన్ లోనే ఆడియో లీక్ : బండి సంజయ్

కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాద

Read More

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలక

Read More

కేసీఆర్ ఫాంహౌస్ డ్రామా అట్టర్ ప్లాఫ్ : బీజేపీ ఎంపీ అర్వింద్

నల్గొండ జిల్లా: కేసీఆర్ ఆడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఈ డ్రామాతో సీఎం క

Read More

ఫిబ్రవరిలో డిగ్రీ, పీజీ పరీక్షలు

అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ,

Read More

తడిబట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసిన బండి సంజయ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమ

Read More

అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

రాజస్థాన్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా

Read More

జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్: జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీజెన్ శివ చందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 5 వేల రూ

Read More

హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట దళితబంధు కోసం ధర్నా

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. దళితబంధుకు పొందడానికి తమకు అన్ని అర్హతలున్న దళితబంధును ఎందుకు ఇవ్వటం లేదంటూ ధర

Read More

మునుగోడు బైపోల్: రైతులతో కలిసి పత్తేరిన కేఏపాల్

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా ఉత్సహంగా పాల్లొంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్

Read More

పత్తి చేనులో రైతుల‌తో మంత్రి ఇంద్రకరణ్ ముచ్చట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు సుడిగాలి పర్యటనలతో ముమ్మరంగా  ప్రచారం చేస్తున్నారు. తమకు అప్పగించిన గ్రామాల్లో.. ఇంటింటిక

Read More

కేసీఆర్కు నవాబులను మించి ఆస్తులు ఉన్నాయి: షబ్బీర్ అలీ

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్, బీజేపీలు డ్రామా ఆడుతున్నాయని ఆ

Read More