తెలంగాణం
రిజైన్ చేయాలంటూ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి యువకుడి ఫోన్
మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఓ యువకుడు కాల్ చేసి షాకిచ్చాడు. రామయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు పద్మా దేవేందర్ ర
Read Moreమునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నిక: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు డబ్బు సంచులిచ్చి మునుగోడుకు పంపించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో
Read Moreమంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు..వివరణ ఇవ్వకపోతే చర్యలు
మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది
Read Moreచేనేత ఉత్పత్తుల జీఎస్టీపై ప్రభుత్వం చర్చకు సిద్ధమా? : లక్ష్మణ్
చేనేత ఉత్పత్తుల జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమా? అని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి అవ
Read Moreడీఏవీ స్కూల్ నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఘటనలో అరెస్టయిన పాఠశాల డ్
Read Moreరాష్ట్రంలో మరింత పెరుగుతున్న చలి తీవ్రత
రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం బాగా చల్లబడింది. జనం చలికి వణికిపోతున్నార
Read Moreఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు: షర్మిల
జగిత్యాల జిల్లా: ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెక
Read MoreBJP, RSS దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి : రాహుల్ గాంధీ
BJP, RSS దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి బీజేపీకి TRS మద్దతు పలుకుతుందన్నారు. ఉభయ సభల్లో బీజేప
Read Moreకుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది: జీవన్ రెడ్డి
నల్గొండ జిల్లా: కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. చండూర్ మండలం ఇడికూడ కాంగ
Read Moreప్రలోభాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: చాడ వెంకట్ రెడ్డి
కరీంనగర్: ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బయట పెట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేంత అవసరం లేదు : కిషన్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలుల విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే మాకేంటి సంబంధమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వందల
Read Moreసింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై హైకోర్టు విచారణ
ఆర్ఎల్సికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్ ఎల్ సి కి హైకోర్టు ఆదేశించింది. సింగరేణి యాజమాన్యం మూడేళ
Read Moreనిజంగా ఫాంహౌజ్ లో డబ్బు దొరికితే బయటపెట్టాలి: వివేక్ వెంకటస్వామి
మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు
Read More












