తెలంగాణం
కేసీఆర్, మోడీ గుండెలదిరేలా మునుగోడు తీర్పు
ఆర్థిక లావాదేవీలు, అవసరాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీని వేధిస్తుంటే వీ
Read Moreరాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1054 కరోనా కేసులు నమోదయ్యాయి. 795 మంది కరోనా
Read Moreప్రజలకు న్యాయం జరుగుతుందనే రాజీనామా
మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా కొనసాగుతున్న స
Read Moreఅసిస్టెంట్ డైరెక్టర్ని కొట్టిన సీరియల్ హీరో
శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ హీరో చందన్ ని తెలుగు టెలివిజన్ అసోసియేషన్ బ్యాన్ చేసింది. షూటింగ్ టైంలో రభస చేయడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ని బూతులు తిడ
Read Moreకలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గ
Read Moreఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధిస్తుండు
ఎమ్మెల్యేను మేమెందుకు చంపాలనుకుంటం? రూ.20 లక్షలు అప్పు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశా సర్పంచ్ పై ఎమ్మెల్యే అక్కసు... బిల్లులు ర
Read Moreపాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకిస్తలే..
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారె
Read Moreగుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసుల దాడులు
వికారాబాద్ జిల్లా: పరిగి పట్టణంలో టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్కా అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో రామలింగే
Read Moreవర్ష సూచన : మరో మూడు గంటల్లో మోస్తారు వర్షాలు
రాష్ట్రంలో రానున్న మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, రంగారె
Read Moreబండి పాదయాత్ర ప్రారంభించిన గజేంద్ర షెకావత్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. యాదగరిగుట్ట వంగపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన అనంతరం పాదయాత్ర ప్
Read Moreసమస్యల పరిష్కారానికి రాజీనామాయే మార్గం
మునుగోడు ప్రజల సమస్యల పరిష్కారానికి రాజీనామాయే సరైన మార్గమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మునుగోడు ప్రజలు సంతోషంగా లేర
Read Moreప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతుండు
గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన ఆయన.. యాదాద్రి జిల్ల
Read Moreకాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారింది
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దెదిగితేనే ప్రజల ఆ
Read More












