తెలంగాణం
ఘోర ప్రమాదం: క్రేన్ వైర్ తెగి ఐదుగురు కూలీల దుర్మరణం
నార్లాపూర్ పంప్హౌస్లో అర్ధరాత్రి తర్వాత ఘటన ఉదయం దాకా బయటకు పొక్కనియ్యని ఆఫీసర్లు సీక్రెట్గా ఉస్మానియాకు డె
Read Moreహుజూరాబాద్ లెక్క తమకు ఫండ్స్ వస్తాయనే ఆశ
హుజూరాబాద్ బైపోల్ తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ మునుగోడులోనూ రాజగోపాల్&zwnj
Read Moreభార్యతో కలిసి పారిపోయిన ప్రభుత్వ ఉద్యోగి
హనుమకొండ జిల్లా: చేసేది ప్రభుత్వ ఉద్యోగం ... ఇంకా సంపాదించాలన్న ఆశతో మోసాలకు ప్లాన్ వేశాడు.. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని నమ్మించి 40 కోట్లు వసూలు చే
Read Moreఆరోగ్యంపై అవగాహన కోసం చిరుధాన్యాల పండగ
చిరు ధాన్యాలతో రకరకాల వంటలు కుమ్రంభీం జిల్లా: సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కోసం చిరుధాన్యాల ఆహార పండుగ నిర్వహించారు. కాగజ్నగర్లోని సర్ సిల్క్ పా
Read Moreరాష్ట్రంలో కొత్తగా 923 కరోనా కేసుల
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా భయపెడుతోంది. రోజురోజుకు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. 500 కంటే అధికంగా రికార్డవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నా
Read Moreఢిల్లీలో కేసీఆర్ అప్పుల అన్వేషణలో బిజీ
వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన ధర్మపురి (జగిత్యాల జిల్లా): ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ అప్పుల అన్వేషణలో బిజీగా ఉన్నారని
Read Moreనల్గొండ మున్సిపల్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి
టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీల కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, అధికారుల తీరును ఎండగడుతున్నారు. పలు
Read Moreబాల్క సుమన్ చెప్పినట్టే అధికారులు వింటున్నరు
అధికార పార్టీకి నిరసనల సెగ తాకుతోంది. అభివృద్ధికి సహకరించడం లేదంటూ నేతలు ఫైర్ అవుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యత
Read Moreవ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్: డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజలు ప్రతి శుక్రవారం, ఆదివారం డ్రై డే పాటించాలని మంత్రి గంగుల
Read Moreహైదరాబాద్ సైన్స్ సిటీ కోసం 3సార్లు లేఖ రాసినా స్పందన లేదు
ఇప్పటి వరకు మూడుసార్లు లేఖ రాసినా స్పందన లేదు.. అందుకే మరోసారి గుర్తు చేస్తున్నా కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్లో సైన్
Read Moreరేకుర్తిలో ఎలుగుబంటి కలకలం
కరీంనగర్ జిల్లా రేకుర్తిలో మరోసారి ఎలుగుబంటి కలకలం సృష్టించింది. జనావాసాల్లో ఎలుగుబంటి తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రేకుర్తిలోని ఓ మా
Read Moreమరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్న యువతి
కామారెడ్డి: మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్న ఓ యువతి... రెండేళ్లుగా అందులోనే ఉంటోంది. ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక స్థోమతలేక మరుగుదొడ్డిలోనే జీవనం సా
Read Moreఅటవీ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతుల ఆగ్రహం
ఆదివాసీలు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణ ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్రంలో పోడు రైతులపై అటవీశాఖ సిబ్బంది
Read More












