తెలంగాణం
యూట్యూబ్లో మరో మైలురాయిని.. చేరుకున్న V6 వెలుగు చానల్
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రం.. మన భాష.. మన బతుకు.. మన వార్తలతో జనం ఆదరణ పొందిన V6- వెలుగు చానల్ మరో మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్ల
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో ఈదరు గాలులతో కూడిన భారీ వర్షాలు
ఎట్టకేలకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 వరకు 
Read Moreవరుణ దేవా కరుణించవా...కరీంనగర్లో కప్పతల్లి ఆటలు..
వానలు కురవాలి. పంటలు బాగా పండాలని వేడుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ
Read Moreనిమ్స్ లో రోబో సేవలు... దేశంలోనే పెద్ద డయోగ్నస్టిక్ సెంటర్
అత్యాధునిక, అత్యంత ఖరీదైన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను నిమ్స్ ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సోమవారం(జులై3) ని
Read Moreభేటీకే పీఛే!.. అఖిలేశ్ హైదరాబాద్ ఎందుకొచ్చారు?
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆకస్మిక పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ప్రత్యేక విమానంలో బేగంప
Read Moreఅక్షర చిట్ ఫండ్స్ మోసం..చిట్టీలు పూర్తయినా చెల్లించని వైనం
జగిత్యాల జిల్లాలో అక్షర చిట్ ఫండ్ కంపెనీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా అక్షర
Read Moreగిరిజన గురుకుల స్కూల్లో పురుగుల బియ్యంతో అన్నం..కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు..
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సన్నబియ్యంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని తెలంగాణ సర్కారు గొప్పలు చెప్తుండగా..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మా
Read More100 సీట్లు గెలిచి బీఆర్ఎస్ ను బొందపెడ్తం: పొంగులేటి
ఖమ్మం జనగర్జన సభను అడ్డుకోవడంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం
Read Moreమహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. నిరుపేదల గుడిసెలను తొలగించిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు బలవంతంగా తొలగించారు. సర్వే నెంబ
Read Moreఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. పది మందికి తీవ్ర గాయాలు
హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరేపల్లి దర్గా సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కస
Read Moreరాహుల్ ఎవరో రాసిచ్చింది చదివి వెళ్లిపోయిండు: పువ్వాడ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. ఖమ్మంలో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని..ఎవ
Read Moreఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఉల్లంపల్లి రోడ్డు వద్ద బొమ్మనపల్లికి చెందిన కత్తుల బాలయ్య అనే రైతు తన పొలం
Read Moreజగిత్యాల పట్టణంలో పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరం
జగిత్యాల టౌన్, వెలుగు : పట్టణంలోని అర్జున్ పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ చల్ గల్ సర్పంచ్ గంగనర్సు, డాక్టర్ గుండేటి అర్జున్ పిల్లల ఉచిత వై
Read More












