తెలంగాణం
కేటీఆర్ కు రాజాసింగ్ కౌంటర్
ఓటీటీ షోల గురించి కేటీఆర్ సలహా అడగటం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కాలికి గాయం కావడంతో ఇంటి వద్దే విశ్రాంతి తీస
Read Moreనిజామాబాద్ జిల్లాను ఐఎస్ఐకి అడ్డాగా చేసిన్రు
బాన్సువాడలో టీఆర్ఎస్ పార్టీని కూలదోయటనికి యూపీ నుండి బుల్డోజర్ తెప్పిస్తమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి లో బీజేపీ పార్
Read Moreగండిపేట్, హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద
రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయం దగ్గర మూసీ వరదల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని రెస్క్యూ టీమ్ కాపాడింది. జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో మంగళవారం సాయం
Read Moreపార్టీ నేతలతో సమావేశం కానున్న బండి సంజయ్
మూడో విడత పాదయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ స్ట
Read Moreమూసీకి భారీగా వరద.. 8 గేట్లు ఎత్తివేత
జంట జలాశయాలు గేట్లు ఓపెన్ చేయడంతో మూసీకి వరద ఒక్కసారిగా పెరిగింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమై
Read Moreచాదర్ ఘాట్ వద్ద కొనసాగుతున్న మూసీ ప్రవాహం
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరి ప్రజలు ఎన్నో అవస్
Read Moreతెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. పాత బాలుర, బాలికల హాస్టల్ లో 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలిం
Read Moreవరంగల్లో కరోనాతో ఒకరి మృతి
వరంగల్ జిల్లాలో కరోనా మరణం కలకలం సృష్టించింది. ఖానాపురం మండలం యాపచెట్టు పంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన ఓ యువకుడు కొవిడ్ కారణంగా చనిపోయాడు.
Read Moreఆసక్తి రేపుతున్న మునుగోడు పాలిటిక్స్
నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీలో చేరాలని భావిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే
Read Moreఆస్తి కోసం ఇంటిని కూల్చేసిన బిడ్డలు
కోదాడ, వెలుగు : 75 ఏండ్ల తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలు ఆస్తి కోసం ఆమె ఉంటున్న ఇంటిని కూల్చేశారు. వేధింపులకు గురి చేస్తుండడంతో తల్లడిల
Read Moreభద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్వాటర్
భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్వాటర్ కలుపుతున్నారు. వరదలు రావడంతో కరకట్ట కింద ఉన్న స్లూయిజ్ లను మూసివేశారు. దీంతో డ్రైన్వాటర
Read Moreధరలను కంట్రోల్ చేయడంలో మోడీ విఫలం
హనుమకొండ, వెలుగు: బీజేపీని గద్దె దించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. స
Read Moreపల్లెల్లో పొంచి ఉన్న రోగాల ముప్పు
పల్లెల్లో ఎటు చూసినా బురదే..! కంపుకొడుతున్న వీధులు కామారెడ్డి, వెలుగు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఊళ్లలో పరిసరాలు అపరిశుభ్రంగ
Read More











