తెలంగాణం

8 ఏండ్లలో సొంత మీడియా సంస్థలకు వెయ్యి కోట్ల యాడ్స్ ఇచ్చిన్రు

అన్నింట్లోనూ అవినీతి: వివేక్ వెంకటస్వామి  ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఫైర్  కామారెడ్డి/పిట్లం, వెలుగు: సీఎం కేసీఆర్ ప

Read More

కన్నెపల్లిలో డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌కు ఆటంకాలు

ఐదు రోజులుగా మోటార్లు నడిపిస్తున్నా తగ్గని నీటిమట్టం      14  మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్న ఆఫీసర్లు   &nb

Read More

తెలంగాణ సోయి ఉన్నోళ్ల పేర్లు పంపు..ఇద్దాం

దళితబంధు రావట్లేదన్న సర్పంచ్​తో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి   కొమురవెల్లి, వెలుగు: కేసీఆర్ కు ఓట్లు వేసే వారికే దళిత బంధు ఇస్తామని జనగామ ఎమ్మెల్యే

Read More

ప్రజా సమస్యలపై ఫోకస్ పెడతాం

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఆయన సేవల్ని పార్టీ వాడుకుంటుందని సీఎల్పీ న

Read More

మూడో టీఎంసీపై సుప్రీంకోర్టు స్టేటస్​కో

ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్​లు ఏవీ? ఆగస్టు 16లోపు అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం విచారణ ఆగస్టు 23కు వాయిదా   న్యూఢిల్లీ, వెలుగు:

Read More

వరదలతో ప్రత్యామ్నాయ పంటలు కష్టమే

పత్తి, కంది అదును దాటింది నిరుటితో పోలిస్తే 18 లక్షల ఎకరాలు తగ్గిన సాగు నీటమునిగిన 15 లక్షల ఎకరాలు హైదరాబాద్‌‌, వెలుగు : ఈ

Read More

సహాయక చర్యలు వేగవంతం చేయండి

​​​ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో మినిస్టర్​ రివ్యూ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​తోపాటు

Read More

అధికారులతో సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లు

ఉన్నతాధికారులతో రెండో రోజూ సీఎం సమీక్ష న్యూఢిల్లీ, వెలుగు: అప్పుల సేకరణపై బుధవారం రెండో రోజూ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

Read More

అంబులెన్స్​ వచ్చే తొవ్వ లేక గ్రామస్థుల సాహసం

అంబులెన్స్​ వచ్చే తొవ్వ లేక..పచ్చిబాలింత, పసికందుకు నరకయాతన     బురద రోడ్డు.. అడుగడుగునా గుంతలు..  నాలుగు వాగులు దాటుకుంటూ&

Read More

వరద బాధితులను పరామర్శించనున్న బాబు

తెలంగాణ రాష్ట్రానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. 28వ తేదీ గురువారం ఉదయం 8.గంలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బాబు బయలుదేరనున్నారు. విజయవాడక

Read More

బండి సంజయ్ కు రాజకీయ పరిజ్ఞానం లేదు

కొద్ది రోజుల్లో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు.  ఆ  పార్టీ ప్రధాన క

Read More

రూ.300 కోట్లతో రాష్ట్రమంతటా ఎల్ఈడీ లైట్లు

వరంగల్: రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 12,753 గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పాలకుర్త

Read More

కరోనా నుంచి కోలుకున్నది 640 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ భయపెడుతోంది. మరోసారి కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. గత 24 గంటల్లో 852 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బుల

Read More