తెలంగాణం
ఫోర్ బేస్ మెంట్ గోడ కూలి మోటార్లు పడడంతో భారీ నష్టం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంలో కీలకమైన కన్నెపల్లి పంప్హౌస్కు ఊహించని స్థాయిలో నష్టం జరిగింది. డీ వాటరింగ్ కొలిక్కి రావడంత
Read Moreకారుతో అడ్డగించి.. కత్తులతో పొడిచి
కారుతో అడ్డగించి.. కత్తులతో పొడిచి..అడ్వకేట్ హత్య ములుగు జిల్లా పందికుంట వద్ద ప్రత్యర్థుల దాడి 30 ఏళ్లు
Read Moreఇయ్యాల కూడా కొనసాగనున్న చికోటి విచారణ
ఎంత కాలంగా క్యాసినో నిర్వహిస్తున్నరు? ఎంత మంది వస్తున్నరు.. చెల్లింపులు ఎట్ల చేస్తున్నరని ప్రశ్నలు స్టేట్మెంట్ 
Read Moreస్టూడెంట్లను కొరికిన ఎలుకలు
గురుకుల హాస్టల్లో 10 మంది అమ్మాయిలకు గాయాలు సూర్యాపేట జిల్లా సింగిరెడ్డిపాలెంలో ఘటనఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ సేమ్ స
Read Moreరాజగోపాల్రెడ్డి 24 గంటల్లో సస్పెండ్ ?
24 గంటల్లో నిర్ణయం ఉంటుందన్న కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీ ఆమోదమే తరువాయి మునుగోడు అంశంపై ఢిల్లీలో నేతల మీటింగ్ కేసీ వేణుగోపాల్, &nbs
Read Moreఇతర శాఖల్లోకి వీఆర్వోలు..పోస్టులకు లాటరీ
వారం కిందనే ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ చివరి దశకు చేరే వరకు అంతా గోప్యం రెవెన్యూ శాఖ నుంచి తప్పించడంపై భగ్గుమ
Read Moreకేసీఆర్ అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లోనే
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. సీఎం కేసీఆర్ అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల. సోమ
Read Moreజాతీయ జెండాలను తయారు చేయించలేని స్థితిలో కేంద్రం ఉంది
పేరుకే మేకిన్ ఇండియా.. కానీ జాతీయ జెండాలు సైతం చైనా నుంచే దిగుమతి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. దేశంలోని ఖాదీ పరిశ్
Read Moreరెవెన్యూ వ్యవస్థపై కక్షగట్టిన కేసీఆర్
వీఆర్ఓల విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని బీజేపీ జాతీయాధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థపై కక్ష కట్టినట్లు వ్యవహ
Read Moreహైదరాబాద్ లో 8.1 సెంటీ మీటర్లు వాన
ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని బంట్వారంలో 9.3 సె
Read Moreపేదవాడి నోట్లో మోడీ మట్టి కొడుతున్నారు
ఏఐసీసీ ఆదేశాల మేరకు 'ఆజాదీకా అమృత్స' ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
Read Moreకేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. "రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, పంట నష్టంపై ఈ పర్యటనలో మీరు కేంద్రానిక
Read Moreకన్నబిడ్డ ప్రాణం తీసిన తల్లి
జనగాం : బిడ్డకు జ్వరమొస్తేనే తల్లులు తల్లడిల్లిపోతారు. కానీ ఓ మహాతల్లి మాత్రం అనారోగ్యంతో ఉన్న పసిపాప ప్రాణం తీసింది. పసికందును హత్య చేసి చైన్ స్నాచిం
Read More












