తెలంగాణం
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకన్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్
Read Moreగిరిజనులమంతా రుణపడి ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్
వందేళ్లలో జరగాల్సిన తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం : కిషన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి డబ్బులు ఎన్ని కోట్లు ఖర్చు చేసిన గద్దెదిగ
Read Moreబీజేపీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ సన్నాహక స
Read Moreనడిరోడ్డుపై తాగుబోతు వీరంగం... ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం
పెద్దపల్లి జిల్లాలో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద పట్టపగలే నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్
Read Moreరైల్వే వ్యాగన్ పరిశ్రమకు మోడీ శంకుస్థాపన చేస్తారు: కిషన్ రెడ్డి
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు పెద్దగా తేడా లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే
Read Moreపోడు పట్టాలివ్వాలని డిమాండ్.. అధికారులు, గిరిజనులకు మధ్య తోపులాట
పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గిరిజనులు అడవిని చదును చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మ
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2023 జులై 02 ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానిక
Read Moreవేములవాడకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్
Read Moreగిరిజన కొమ్ము నృత్య కళాకారులను అడ్డుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న జనగర్జన సభకు వెళ్తున్న ప్రజలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బహిరంగ సభకు వెళ్తున్న వాహనాలను
Read Moreడీజీపీకి రేవంత్రెడ్డి ఫోన్.. పరిస్థితి చెయ్యి దాటితే మీదే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న జన గర్జన సభకు బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టించడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్రంగా తప్ప
Read Moreరంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్ నగర్, పరిగి రోడ్డులో ఓ బైక్ ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఒక యువకుడు మృతిచెందగా.. మర
Read Moreబారికేడ్లు తోసి... బీఆర్ఎస్కు వార్నింగ్ ఇచ్చి..
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జన గర్జన సభకు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించడంపైన మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి సీరియస్ అయ్యారు. కాంగ్రె
Read More











