వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్తులు క్యూ కట్టారు. స్వామి వారి దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. స్వామి వారి ప్రసాదం కౌంటర్స్, కళ్యాణ కట్ట భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
వేములవాడకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
- తెలంగాణం
- July 2, 2023
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు
- చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
- జైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
- బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
- కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
- మంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ
- మేం ఓట్లు వేయం.. మూడు రోజుల నుంచి కరెంట్ లేదు.. చెంచుల నిరసన
- రాయలసీమలో టెన్షన్ : దలువాయిపల్లిలో కొట్టుకున్న పార్టీలు, ఈవీఎంలు ధ్వంసం
- Andhra Polling : ఇడుపులపాయలో ఓటు వేసిన వైఎస్ షర్మిల
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..