తెలంగాణం
కరోనా తర్వాత మళ్లీ మొదలైన పుష్పుల్ ట్రైన్
వరంగల్ జిల్లా: కరోనాతో దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన పుష్పుల్ రైలు సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం స్థానిక ఎమ్మెల్య
Read Moreఅప్పుల్లో తమిళనాడు టాప్.. 11వ ప్లేస్ లో తెలంగాణ
దేశంలోని ఏయే రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనే దానిపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. రాష్ట్రాలవ
Read More69 వేల కోట్ల అప్పు 3 లక్షల 12 వేల కోట్లకు పెరిగింది
తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69 వేల
Read Moreప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డికి అరుదైన గౌరవం
హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా
Read Moreదేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది
హన్మకొండ: విదేశాల్లో గాంధీ పేరుతో, దేశంలో గాడ్సే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. హన్మకొండలో ఇ
Read Moreరివ్యూ చేసే అవకాశం ఉన్నా కేటీఆర్ పట్టించుకోవట్లే
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రి కేటీఆర్ ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి&n
Read Moreఆత్మహత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం తెలంగాణ
కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. ఫసల
Read Moreదేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హనుమకొండలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు హనుమకొండ జిల్లా: దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జ
Read Moreచాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నరు..
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ద
Read Moreముర్ము రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం
రాజకీయాలు మాట్లాడన్న గవర్నర్ తమిళిసై ద్రౌపది ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యూఢిల్లీ: కే
Read Moreయునెస్కో గుర్తింపు దక్కి ఏడాది పూర్తి
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున తెలంగాణలోని ఓ చారిత్రక కట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే రామప్ప. దశాబ్దం పాటు ఎంతో మంది ఈ కట్టడానికి
Read Moreమరో 3 రోజులు రెయిన్ అలర్ట్ .. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్
సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్: రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు రెయిన్ అలర్ట
Read Moreసింగూరుకు తగ్గిన వరద ప్రవాహం
సంగారెడ్డి జిల్లా: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన మెతుకుసీమ తేరుకుంటోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గిపోయింది. గంటల వ్యవధిల
Read More












