తెలంగాణం
అంగన్వాడీ సెంటర్లలో కందిపప్పు నో స్టాక్
2 నెలలుగా నిలిచిన సప్లయ్ కొన్ని సెంటర్లలో స్థానికంగా సర్దుబాటు కామారెడ్డి జిల్లాలో ప్రతీసా
Read Moreగ్రూప్ 4 ఎగ్జామ్ కు సర్వం సిద్ధం
ఇయ్యాల్నే గ్రూప్ 4 ఎగ్జామ్ 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ 8,180 పోస్టులకు 9.51 లక్షల మంది అప్లై 2,876 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్ష పూర్తయ్యాక అ
Read Moreవరంగల్ వస్తున్న మోదీని నిలదీయాలి : మంత్రి కేటీఆర్
విభజన హామీలను పట్టించుకుంటలేరు: కేటీఆర్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి బోగీల రిపేర్ షెడ్డు ఇస్తున్నరు ట్రైబల్ వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇం
Read Moreకేసీఆర్ పిలిస్తేనే చర్చలకు పోతం.. సీపీఎం, సీపీఐ నేతల సమావేశంలో నిర్ణయం
సీపీఎం, సీపీఐ నేతల సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై సీపీఎం, సీపీఐ న
Read Moreఅధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు.. కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్
అధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్ రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ హాజరుకానున్న రాహుల
Read Moreసెస్ లో అవినీతి బాగోతం
10,800 కరెంట్ పోల్స్ లెక్క తేలట్లే ఇద్దరు ఏడీలతో విచారణ రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం
Read Moreఓరుగల్లు గులాబీ లీడర్లకు..ఇంటోళ్ల పోరు
కుటుంబ సభ్యుల మధ్య ఎమ్మెల్యే టిక్కెట్లు, ఆస్తుల లొల్లి రెడ్యానాయక్, కడియంకు సవాల్ గా మారిన బిడ్డల టికెట్లు ఆస్తుల విషయంలో ముత్తిరెడ్డిని బ
Read Moreనోటు కోసం ఓటును అమ్ముకోవద్దు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రజా సమస్యలపై పోరాడే వారినే ఎన్నుకోండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శాంతినగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఓటును అమ్ముకోవద
Read Moreబీజేపీ అంగడి పేరేంటో చెప్పాలి.. బండి సంజయ్ను ప్రశ్నించిన జి.నిరంజన్
బీజేపీ అంగడి పేరేంటో చెప్పాలి సంజయ్ను ప్రశ్నించిన కాంగ్రెస్ నేత జి.నిరంజన్ హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్య
Read Moreరాహుల్ సభకు కోఆర్డినేటర్ల నియామకం
రాహుల్ సభకు కోఆర్డినేటర్ల నియామకం హైదరాబాద్, వెలుగు : జులై 2న ఖమ్మంలో నిర్వహించనున్న రాహుల్ ‘తెలంగాణ జన గర్జన’ సభ బాధ్యతలను ప
Read Moreఇక అటవీ అధికారుల వేధింపులుండవ్ : హరీశ్ రావు
ఇక అటవీ అధికారుల వేధింపులుండవ్ పోడు రైతులకూ రైతు బంధు, ఉచిత విద్యుత్: హరీశ్ రావు వెన్నుపోటుదారులు వెళ్లిపోయారంటూ పరోక్షంగా పొంగులేట
Read Moreజులై 1న బాబ్లీ గేట్లను తెరవనున్న ఇరిగేషన్ శాఖ అధికారులు
జులై 1న బాబ్లీ గేట్లను తెరవనున్న ఇరిగేషన్ శాఖ అధికారులు నిజామాబాద్ : జులై 1న బాబ్లీ గేట్లను ఇరిగేషన్ శాఖ అధికారులు తెరవనున్నారు. తెలంగాణ-, మహ
Read Moreచెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి.. మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మరో వ్యక్తి 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా
Read More












