
తెలంగాణలో ఐపీఎస్లు, ఐఏఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 24) ఐదుగురు ఐఏఎస్లతో పాటు ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్-ఈవీ నర్సింహారెడ్డి
- ట్రాన్స్కో కమిషనర్- జ్యోతి బుద్దా ప్రకాశ్
- ఎక్సైజ్ కమిషనర్-ఈ.శ్రీధర్
- ఇంటర్ విద్య డైరెక్టర్-శృతి ఓజా
- సివిల్ సప్లయ్ -డీఎస్ చౌహాన్ గా నియమించారు.
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా మేడ్చల్ కలెక్టర్ గౌతమ్కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.
- రంగారెడ్డి జిల్లా ప్రస్తుత కలెక్టర్ హోలీ కేరీకి ఇంకా ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు.