Telugu States
ఎండుతున్న పంటలు..రాష్ట్రంపై కరువు పడగ
రాష్ట్రంలో కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయి. గతేడాదితక్కువ వర్షపాతంతో రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు . ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవు. ప్రస్తుతం దేశం
Read Moreవారంలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఇకస్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.లోక్ సభ ఎన్నికల కోడ్ మే 28తో ముగియ నుంది.ఆల
Read Moreసగం అటు సగం ఇటు.. రెండు రాష్ట్రాల్లో గ్రామస్థుల ఓట్లు
ఆసిఫాబాద్,వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో జనం సగం అటు, సగం ఇటు ఓట్లు వేశారు.తెలంగాణ, మహారాష్ట్ర సర
Read Moreకౌంటింగ్ కోసం 41 రోజులు టెన్షన్..టెన్షన్
నిన్న మొన్నటి దాకా ప్రచారంలో బిజీగా గడిపిన క్యాండిడేట్లు ఇప్పుడు నెలన్నర రోజులపాటు టెన్షన్టెన్షన్గా గడపాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలక్
Read Moreతాడిపత్రిలో టీడీపీ,వైసీపీ వర్గాల దాడి..ఒకరు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నా
Read Moreసిద్దిపేటలో కేసీఆర్, హైదరాబాద్ లో కేటీఆర్ ఓటు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సిద్దిపేట జిల్లా చింతమడకలో సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట
Read Moreఅంబులెన్స్ లో వచ్చి ఓటు వేసిన ముఖేష్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకు
Read Moreబెల్లంపల్లిలో పలుచోట్ల నిలిచిపోయిన పోలింగ్
మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి పట్టణం 82వ పోలింగ్ కేంద్రం.. బాబు క్యాంప్ బస్తీలో పోలింగ్ నిలిచిపోయింది. గంటసేపుగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో… ఓటర్లు క్యూల
Read Moreఉదయం 11 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన పోలింగ్
ఆదిలాబాద్ (ST) – 27.85 % పెద్దపల్లి (SC) – 27 % కరీంనగర్ – 22.92 % నిజామాబాద్ – 13 % జహీరాబాద్ – 27.50 % మెదక్ – 36.40 % మేడ్చల్ – 15.77 % సికింద్రాబ
Read Moreఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన పోలింగ్
ఆదిలాబాద్ (ST) – 95% పెద్దపల్లి (SC) – 14 % కరీంనగర్ – 7.8 % నిజామాబాద్ – 60 % జహీరాబాద్ – 13.82 % మెదక్ – 13.5 % మేడ్చల్ – 6.71 % సికింద్రాబాద్ – 4.
Read Moreఓటుకు కమ్మలు : బంగారం పేరుతో గిల్ట్ నగలిచ్చారు
చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో గిల్ట్ కమ్మల పంపిణీ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ డబ్బులు, నగలు, మద్యం పంపిణీ చేసి ప్రలోభ పెట్టి ఓటర్లను ఆకట్టు
Read MoreCM కేసీఆర్ కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) నోటీసులు పంపింది. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ.. దాన
Read MoreTRS అభ్యర్థులు వ్యాపారులు, పైరవీకారులు : దాసోజు శ్రవణ్
హైదరాబాద్: విజ్ఞతతో ఆలోచించి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో ప్రెస్ మీ
Read More