
Telugu States
చోటా లీడర్లను పట్టించుకోని లోక్ సభ అభ్యర్థులు
శంకర్.. హైదరాబాద్ లోని ఓ బస్తీలో పేరున్ననేత. తన పలుకుబడితో 200 నుంచి 300 మందిఓటర్లను ప్రభావితం చేయగలడు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు
Read Moreపాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు..ఆర్డీవో క్లారిటీ
నెల్లూరు: ఈవీఎంల పనితీరుపై ఓవైపు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతుంటే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మక
Read More32 జడ్పీలు గెలిచి తీరాలి..పార్టీ నేతలతో కేటీఆర్
రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లను గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జిల్లా,మండల పరిషత్ ఎన్నికలకు వారం
Read Moreలీడర్లకు పదవుల పండుగ
32 జెడ్పీ చైర్మన్లు 535 జెడ్పీటీసీలు 535 ఎంపీపీలు 5,857ఎంపీటీసీలు స్థానిక సంస్థల ఎన్నికలతో లీడర్లకు పదవులే పదవులు టికెట్ల కోసంఆశావహుల ప్రయత్నాలు
Read Moreరెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆరే: జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గాం
Read Moreఎండుతున్న పంటలు..రాష్ట్రంపై కరువు పడగ
రాష్ట్రంలో కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయి. గతేడాదితక్కువ వర్షపాతంతో రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు . ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవు. ప్రస్తుతం దేశం
Read Moreవారంలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఇకస్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.లోక్ సభ ఎన్నికల కోడ్ మే 28తో ముగియ నుంది.ఆల
Read Moreసగం అటు సగం ఇటు.. రెండు రాష్ట్రాల్లో గ్రామస్థుల ఓట్లు
ఆసిఫాబాద్,వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో జనం సగం అటు, సగం ఇటు ఓట్లు వేశారు.తెలంగాణ, మహారాష్ట్ర సర
Read Moreకౌంటింగ్ కోసం 41 రోజులు టెన్షన్..టెన్షన్
నిన్న మొన్నటి దాకా ప్రచారంలో బిజీగా గడిపిన క్యాండిడేట్లు ఇప్పుడు నెలన్నర రోజులపాటు టెన్షన్టెన్షన్గా గడపాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలక్
Read Moreతాడిపత్రిలో టీడీపీ,వైసీపీ వర్గాల దాడి..ఒకరు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నా
Read Moreసిద్దిపేటలో కేసీఆర్, హైదరాబాద్ లో కేటీఆర్ ఓటు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సిద్దిపేట జిల్లా చింతమడకలో సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట
Read Moreఅంబులెన్స్ లో వచ్చి ఓటు వేసిన ముఖేష్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకు
Read Moreబెల్లంపల్లిలో పలుచోట్ల నిలిచిపోయిన పోలింగ్
మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి పట్టణం 82వ పోలింగ్ కేంద్రం.. బాబు క్యాంప్ బస్తీలో పోలింగ్ నిలిచిపోయింది. గంటసేపుగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో… ఓటర్లు క్యూల
Read More