ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ గృహ హింస కేసులో దోషి అని ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు తేల్చింది. 2014లో ఆయన భార్య రియా పిళ్ళై గృహ హింస కేసు పెట్టింది. అదే ఏడాది ఆమె విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేసింది. కేసు విచారించిన కోర్టు లియాండర్ పేస్ దోషిగా తేల్చింది. నెలకు రూ. లక్ష మెయింటెనెన్స్తో పాటు రూ. 50,000 నెలవారీ అద్దె చెల్లించాలని ఆదేశించింది కోర్టు.
మరిన్ని వార్తల కోసం...