హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల15లోగా పంచాయతీ అవార్డులకు సెలెక్ట్ చేసిన గ్రామాల లిస్టును పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏటా ఏప్రిల్లో కేంద్రం పంచాయతీ అవార్డులను ఇస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన లిస్టులోని గ్రామాల్లో సర్వేలు చేపడుతుంది. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. 9 కేటగిరీల్లో ప్రతి మండలం నుంచి 3 గ్రామాలను అధికారులు కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీకి పంపాలని తెలిపింది. అనంతరం ఈ నెల 31లోగా ప్రతి జిల్లా నుంచి ఒక్కో కేటగిరీ కింద 3 గ్రామాలను అంటే మొత్తం 846 గ్రామాల జాబితాను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపాలని వివరించింది. మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది.
ఫిబ్రవరి 15లోగా గ్రామాల లిస్ట్ పంపాలే : కేంద్రం
- తెలంగాణం
- January 15, 2023
లేటెస్ట్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం