షాద్ నగర్, వెలుగు: ఒక గర్బిణికి డాక్టర స్థానంలో నర్సులు డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందిన సంఘటన షాద్ నగర్ టౌన్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన శైలజ(24) తొలికాన్పు కోసం దివ్వా హాస్పిటల్ లో చేరింది. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో శైలజకు పురిటినొప్పులు వచ్చాయి. హాస్పిటల్ లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు శైలజకు నార్మల్ డెలివరీ చేసే ప్రయత్నంలో మగశిశువు విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న బాదిత మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వహించిన హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని ఇరువర్గాలను విచారిస్తున్నారు.
డాక్టర్ కు బదులు నర్సుల డెలివరీ..శిశువు మృతి
- హైదరాబాద్
- July 13, 2019
లేటెస్ట్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్