హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిలో చదువుతున్న జీఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్ధులకు, అలాగే ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్ధులకు
ప్రభుత్వం స్టైఫండ్ పెంచింది. నిమ్స్ ఆసుపత్రిలో చదువుతున్న నర్సింగ్ విద్యార్ధులకు కూడా పెంపు
వర్తిస్తుంది.
జీఎన్ఎం నర్సింగ్
మొదటి సంవత్సరం విద్యార్థులకు 1500 నుంచి 5వేలకు పెంపు
సెకండ్ ఇయర్ విద్యార్థులకు 1700 నుంచి 6వేలకు పెంపు
థర్డ్ ఇయర్ విద్యార్థులకు 1900 నుంచి 7వేలకు పెంపు
బీఎస్సీ నర్సింగ్
ఫస్టియర్ విద్యార్థులకు 1500 నుంచి 5000 కు పెంపు
సెకండియర్ విద్యార్థులకు 1700 నుంచి 6000 కు పెంపు
థర్డ్ ఇయర్ విద్యార్థులకు 1900 నుంచి 7వేలకు పెంపు
ఫోర్డ్ ఇయర్ విద్యార్థులకు 2200 నుంచి 8వేలకు పెంపు
ఎమ్మెస్సీ నర్సింగ్
ఫస్టియర్ విద్యార్థులకు 9000
సెకండియర్ విద్యార్థులకు 10000