పోడు భూములపై ప్రకటనలే తప్ప పరిష్కారం లేదు

పోడు భూములపై ప్రకటనలే తప్ప పరిష్కారం లేదు

హైదరాబాద్: ఆదివాసీ, దళితుల హక్కులపై ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కంచర్ల  మోహన్ రావు అన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ,  వివేక్ వెంకట స్వామి. హైదరాబాద్ హిమాయత్ నగర్ AITUC లో జరిగిన....దళిత, ఆదివాసీ బహుజన మైనారిటీ చైతన్య వేదిక క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన చేతుల మీదుగా క్యాలెండర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పోడు భూముల అంశంపై మాట తప్పుతున్నారన్నారు. పోడు భూముల సమస్యల విషయంలో ప్రకటనలు తప్ప, పరిష్కారం చేయడం లేదన్నారు. పోడు భూములు దున్నుకుంటున్న ఆదివాసీలకు  హక్కులు కల్పించి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి.

 

 

ఇవి కూడా చదవండి

అక్షరాస్యులు మీద దాడులు చేయడం.. ప్రజాస్వామ్యం మీద చేసినట్లే 

AP:PRC వ్యతిరేక ఆందోళనలపై స్పందించిన మంత్రి

సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతురిని చదివించింది

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు