రాష్ట్రంలో సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని.. ఆ ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండకుండా బయట తిరుగుతున్నారని హెల్త్ డైరెక్టర్ అన్నారు. మూడో వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన దానికన్నా 9లక్షల 50వేల వ్యాక్సిన్ డోస్లు అదనంగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 12లక్షల మందికి సింగిల్ డోస్ ఇచ్చామన్నారు. 33లక్షల 79వేల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశామని డీహెచ్ తెలిపారు.
రాష్ట్రంలో ఈ జిల్లాలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి
- తెలంగాణం
- August 1, 2021
లేటెస్ట్
- ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే
- viral video: PTI మహిళా జర్నలిస్ట్పై ANI రిపోర్టర్ దాడి
- మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు: జగన్
- ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు
- ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే
- V6 DIGITAL 28.03.2024 EVENING EDITION
- RR vs DC: తొలి గెలుపే లక్ష్యంగా: ఢిల్లీ జట్టులో చేరిన సౌతాఫ్రికా స్టార్ బౌలర్
- Hansika 105 Minutes OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్
- Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం
- టాలెంట్ తొక్కేస్తారా..? : మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్