దొంగతనం చేయబోయి తప్పించుకునే ప్రయత్నంలో ఓ దొంగ తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఈ ఘటన నల్గోండ జిల్లా చండూర్ మం. గట్టుప్పల్ లో జరిగింది. గట్టుప్పల్ లోని ఓ ఏటీఎమ్ లో చోరికి యత్నిస్తుండగా ఆ దొంగను స్థానిక యువకులు గమనించారు. దీంతో అప్రమత్తమైన దొంగ వారి నుంచి తప్పించుకోవడానికి, బైక్ పై పరారీ అవుతున్న క్రమంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆ దొంగను పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు.
ఏటీఎంలో చోరి చేయబోయి ప్రాణం కోల్పోయాడు
- తెలంగాణం
- July 3, 2019
లేటెస్ట్
- మే 11 నుంచి 144 సెక్షన్ అమలు
- సింగరేణిలో కొత్త గనులు తీసుకొస్తాం: వివేక్ వెంకటస్వామి
- వంశీని గెలిపిస్తే పరిశ్రమలు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- మోదీ మూడోసారి పీఎం అవుతారు : రాజస్థాన్ సీఎం భజన్ లాల్
- లెదర్పార్కు రీఓపెన్కు కృషి : వివేక్ వెంకటస్వామి
- ఎన్నికల్లో ప్రచారం.. ప్రాథమిక హక్కు కాదు : ఈడీ
- అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మహేశ్ గౌడ్ పిటిషన్పై హైకోర్టు అసంతృప్తి
- ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్
- దివ్యాంగులను కించపర్చేలా నేతల కామెంట్లు..చంద్రబాబు, సీపీ జోషీలపై ఈసీకి NPRD ఫిర్యాదు
- బీజేపీ ఓటమి ఖాయమైంది : రాహుల్ గాంధీ
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్